Saturday, October 3, 2020

విశాఖ ప్రజలు రాజధాని కోరుకోవట్లేదు- ఎంపీ సీటు ఉపఎన్నికకు రెడీనా- అయ్యన్న కామెంట్స్‌ ‌..

మూడు రాజధానులపై ఉత్తరాంధ్రలో అధికార, విపక్షాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తారా స్ధాయికి చేరుతోంది. మూడు రాజదానులు ఏర్పాటులో భాగంగా విశాఖకు కార్యనిర్వాహక రాజధాని ఇచ్చిన వైసీపీ.. ఇప్పుడు అదే అజెండాగా టీడీపీని టార్గెట్‌ చేస్తోంది. దీంతో ఆ పార్టీ నేతలు కూడా ఇందుకు దీటుగా బదులిస్తున్నారు. మూడు రాజధానుల అజెండాతో ఉత్తరాంధ్రతో తనపై పోటీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30MnX4j

Related Posts:

0 comments:

Post a Comment