మూడు రాజధానులపై ఉత్తరాంధ్రలో అధికార, విపక్షాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తారా స్ధాయికి చేరుతోంది. మూడు రాజదానులు ఏర్పాటులో భాగంగా విశాఖకు కార్యనిర్వాహక రాజధాని ఇచ్చిన వైసీపీ.. ఇప్పుడు అదే అజెండాగా టీడీపీని టార్గెట్ చేస్తోంది. దీంతో ఆ పార్టీ నేతలు కూడా ఇందుకు దీటుగా బదులిస్తున్నారు. మూడు రాజధానుల అజెండాతో ఉత్తరాంధ్రతో తనపై పోటీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30MnX4j
Saturday, October 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment