Monday, February 4, 2019

ప‌శ్చిమ బెంగాల్ ప‌రిణామాల‌పై బాబు స్పంద‌న‌..! పార్ల‌మెంట్ లో ప్ర‌స్థావించాల‌ని ఎంపీల‌కు ఆదేశాలు..!!

అమరావతి : ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి ఏపి సీయం చంద్ర‌బాబు నాయుడు బాస‌ట‌గా నిలుస్తున్నారు. బీజేపియేత‌ర రాష్ట్రాల‌పై మోదీ క‌క్ష్య‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తుర‌నే భావ‌న బాబు వ్య‌క్తం చేస్తున్నారు. అంతే కాకుండా పశ్చిమ బెంగాల్లో జ‌రుగుతున్న పరిణామాలను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని బాబు టీడీపీ ఎంపీలను ఆదేశించారు. అనుమతి తీసుకోకుండా, నోటీసులు ఇవ్వకుండా సీబీఐ అధికారుల జోక్యంపై

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SnBw7b

Related Posts:

0 comments:

Post a Comment