Wednesday, February 6, 2019

నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ ప్రక్రియపై సుప్రీం సీరియస్ వ్యాఖ్యలు

జాతీయ పౌరసత్వ పట్టికకు సంబంధించి కేంద్రంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. అసలు కేంద్రానికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే ఉద్దేశం ఉందా లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్‌ఆర్‌సీ)పై కేంద్రం ఏం చెప్పింది... సుప్రీం కోర్టు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది.. అసలు ఎన్‌ఆర్‌సీ అంటే ఏమిటి..?

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DcZ5Gd

0 comments:

Post a Comment