Wednesday, February 6, 2019

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కీలక వ్యాఖ్యలు, రంగంలోకి చంద్రబాబు: ఆ తర్వాత నిర్ణయం

చీరాల: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఈ రోజు (బుధవారం) తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. 2014లో స్వతంత్రంగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ, జనసేనల వైపు చూస్తున్నారు. మా కులం అది మాత్రమే: డీఎస్పీ పదోన్నతులపై జగన్‌కు డీజీపీ దిమ్మతిరిగే కౌంటర్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RJPJah

Related Posts:

0 comments:

Post a Comment