చీరాల: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఈ రోజు (బుధవారం) తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. 2014లో స్వతంత్రంగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ, జనసేనల వైపు చూస్తున్నారు. మా కులం అది మాత్రమే: డీఎస్పీ పదోన్నతులపై జగన్కు డీజీపీ దిమ్మతిరిగే కౌంటర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RJPJah
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కీలక వ్యాఖ్యలు, రంగంలోకి చంద్రబాబు: ఆ తర్వాత నిర్ణయం
Related Posts:
9 నెలల చిన్నారిని రేప్ చేసి చంపిన కామాంధుడిని ఉరి తియ్యాలి.. వరంగల్ లో ఆందోళనఓరుగల్లులో మానవ మృగం రెచ్చిపోయింది. ఓ తొమ్మిది నెలల చిన్నారి పై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చిన్నారి ప్రాణం తీసిన ఘటన సభ్య సమాజాన్ని షాక్ కు గురి … Read More
టిఫిన్స్ బాక్స్ కడగమని చెప్నిన పైలట్...సిబ్బందికి, పైలట్కు మధ్య వాగ్వాదం..అత్యసరాలతోపాటు కోట్లాదీ రుపాయల వ్యాపారం చేసే వ్యాపారవేత్తలు, టైం సేవ్ కోసం ఆయా దేశాలు, రాష్ట్ర్రాల్లో తమ వ్యాపారాలు చూసుకోవడం కోసం విమానాల్లో ప్రయాణాల… Read More
కీప్ అమెరికా గ్రేట్ : 2020 ఎన్నికల ప్రచారం ప్రారంభించిన డొనాల్డ్ ట్రంప్ఫ్లోరిడా : అగ్రరాజ్య అధ్యక్ష పదవికి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నిక కోసం ప్రచారం ప్రారంభమైంది. 2020 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కోసం డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయి… Read More
బడ్జెట్ ప్రవేశపెట్టెదెవరు..? మంత్రి వర్గ విస్ధరణలో హరీష్ చోటు పై ఉత్కంఠ..!!హైదరాబాద్: తెలంగాణ సర్కార్ లో కొన్ని సమాధానం లేని ప్రశ్నలు ప్రజానికాన్ని వేధిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు..? ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెడ… Read More
జగన్ పాలన..జేసీ..పరిటాల : ఆ మాటల వెనుక పరమార్ధం: అనంతలో కొత్త సమీకరణాలు..!ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ పాలనా పగ్గాలు చేపట్టి మూడు వారాలు అయింది. జగన్ అధికారంలోకి వస్తే లా అండ్ ఆర్డర్ నియంత్రణలో ఉండదు...పులివెందుల రౌడీ… Read More
0 comments:
Post a Comment