Wednesday, February 6, 2019

గ‌డ్క‌రీ ని ప్ర‌శంసిస్తూ.. మోదీ, అమిత్ షా ని విమ‌ర్శిస్తున్న చంద్ర‌బాబు..! అస‌లు వ్యూహం ఏంటి..?

హైద‌రాబాద్ : ప‌టిష్ట‌మైన పాల‌నా వ్య‌వ‌స్థ‌ను క‌కావిక‌లం చేయాలంటే మొద‌ట శ‌త్రు దుర్బేద్యం లాంటి కోట‌లోకి ప్ర‌వేశించాలి. త‌ర్వాత కోట‌లోని త‌ట‌స్థ వ్య‌క్తుల‌ను సంప్ర‌దించి రాజుగారి బ‌ల‌హీన‌త‌ల‌ను తెలుసుకోవాలి. ఆ త‌ర్వాత రాజుగారి కొలువులోని అసంత్రుప్తుల‌ను గుర్తించి వారి స‌హ‌కారం తీసుకుని, అదునుచూసి మెరుపుదాడి చేయాలి. ఇదంతా ఓ ప్ర‌ణాళిక ప్ర‌కారం చేస్తే త‌ప్ప ఫ‌లితం క‌న‌బ‌డ‌దు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WJ9xho

Related Posts:

0 comments:

Post a Comment