హైదరాబాద్ : పటిష్టమైన పాలనా వ్యవస్థను కకావికలం చేయాలంటే మొదట శత్రు దుర్బేద్యం లాంటి కోటలోకి ప్రవేశించాలి. తర్వాత కోటలోని తటస్థ వ్యక్తులను సంప్రదించి రాజుగారి బలహీనతలను తెలుసుకోవాలి. ఆ తర్వాత రాజుగారి కొలువులోని అసంత్రుప్తులను గుర్తించి వారి సహకారం తీసుకుని, అదునుచూసి మెరుపుదాడి చేయాలి. ఇదంతా ఓ ప్రణాళిక ప్రకారం చేస్తే తప్ప ఫలితం కనబడదు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WJ9xho
గడ్కరీ ని ప్రశంసిస్తూ.. మోదీ, అమిత్ షా ని విమర్శిస్తున్న చంద్రబాబు..! అసలు వ్యూహం ఏంటి..?
Related Posts:
కేంద్రం ప్రకటించిన 10శాతం రిజర్వేషన్లపై పటీదార్లు గుజ్జర్లు ఏమంటున్నారంటే..?తమ కులానికి రిజర్వేషన్లు వర్తింపజేయాలంటూ పలు కులసంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం నిన్న ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాలవారికి 10శాతం రిజర్వేషన్ … Read More
జగ్గారెడ్డి జబర్దస్థ్ కోరికలు..! అదిష్టానం సానుకూలంగా స్పందిస్తుందా..?హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తన మార్క్ రాజకీయాలను చ… Read More
ప్రాణాల మీదకు తెచ్చిన ఏకగ్రీవం..! మనస్తాపంతో అభ్యర్థి మృతి..!!కోరుట్ల / హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికలు అంటేనే గ్రామాల్లో అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుంటారు గ్రామస్తులు. పోటీ చేసే అభ్యర్థులు కూడా అంతే పట్టుద… Read More
దగ్గరపడుతున్న పరీక్షలు.. పూర్తికాని సిలబస్.. SSC విద్యార్థులకు టెన్షన్ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు పరీక్షల భయం పట్టుకుంది. ఎగ్జామ్స్ దగ్గరపడుతున్నా.. సిలబస్ పూర్తికాకపోవడం వారిని ఆందోళనకు గురిచే… Read More
శబరిమలలోకి వెళ్లనిస్తారు కానీ: వావర్ మసీదులోకి వెళ్లేందుకు మహిళల ప్రయత్నంపలక్కాడ్: మసీదులోకి ఇద్దరు మహిళలు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన కేరళలో జరిగింది. ఈ మహిళలు కేరళలోని మసీదులోక… Read More
0 comments:
Post a Comment