ఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో భారత వాయుసేన జరిపిన దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు మృతిచెందినట్టు తెలుస్తోంది. ఉగ్ర వాదుల మృతుల వివరాలను భద్రతా దళాలు ధృవీకరించాల్సి ఉంది. దెబ్బకు దెబ్బ ..ఈ నెల 14న పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాది ఆదిల్ ఆత్మాహుతిగా మారి తనను తాను పేల్చుకోవడంతో 40 మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NATTkl
వాయుసేన దాడితో 300 మంది ఉగ్రవాదుల మృతి
Related Posts:
కల్వర్ట్ నుంచి వాగులోకి... స్కూల్ బస్సు బోల్తా, 20 మందికి గాయాలుగుంటూరు : వెల్దుర్తి మండలంలో స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఉదయం స్కూలుకు వెళ్లే సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది… Read More
కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు: సీఎంగా దిగిపోయేందుకు సిద్ధం..కాంగ్రెస్ వైఖరే కారణమా..?బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్ జేడీఎస్ల మధ్య విబేధాలు మొదలయ్యాయా..? రెండు పార్టీలకు ఒకరంటే ఒకరు పడటం లేదా... సీఎం కుమారస్వామి కాంగ్రెస్తో విసిగెత్తిప… Read More
బెంగళూరు మెట్రో రైల్వేస్టేషన్ లో ఎస్కలేటర్ నుంచి జారి చిన్నారి మృతి, అధికారులు!బెంగళూరు: బెంగళూరు మెట్రో రైల్వేస్టేషన్ లోని ఎస్కలేటర్ నుంచి కింద జారిపడిన చిన్నారి మరణించింది. తీవ్రగాయాలైన హరిణి అలియాస్ హాసిని (18 నెలలు ) చికిత్స … Read More
ఐసీఐసీఐ బ్యాంక్ కేసు: విచారణాధికారిపై సీబీఐ బదిలీ వేటు..రహస్యమేంటి..?అవినీతి ఆరోపణల నెపంతో సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్వర్మను ఆ పదవి నుంచి తొలగించి కొన్ని రోజులు గడవకముందే తాజాగా మరో కీలక కేసును విచారణ చేస్తున్న అధికారిప… Read More
మంత్రి పదవులకు జాతకాలతో లింక్? కుదరకుంటే పదవి యోగం లేనట్టేనా?హైదరాబాద్ : సాధారణంగా జాతకాలు ఎప్పుడు చూయిస్తాం. గృహప్రవేశాలకో లేదంటే పెళ్లిళ్లకో చూపిస్తుంటాం. ఇక వ్యాపారాలు ప్రారంభించే ముందు గానీ, భాగస్వామ్య కంపెన… Read More
0 comments:
Post a Comment