Tuesday, August 10, 2021

డేంజరస్ డెల్టా: 80 శాతం కేసులు, ఎక్కడ అంటే

దేశ రాజధాని ఢిల్లీపై కరోనా డెల్టా వేరియంట్‌ పంజా విసిరింది. గత మూడు నెలల్లో ప్రభుత్వం పంపిన నమూనాల్లో ఎక్కువమంది డెల్టా వేరియంట్‌ బారినపడ్డట్లు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో తేలింది. 80 శాతం నమూనాల్లో డెల్టా వేరియంట్‌ గుర్తించారు. ఢిల్లీలో కోవిడ్ నియంత్రణకు ఏర్పాటు చేసిన డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ ఆరోగ్యశాఖకు వివరాలు తెలిపింది. ఢిల్లీలో జీనోమ్ సీక్వెన్సింగ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iChEtc

Related Posts:

0 comments:

Post a Comment