దేశ రాజధాని ఢిల్లీపై కరోనా డెల్టా వేరియంట్ పంజా విసిరింది. గత మూడు నెలల్లో ప్రభుత్వం పంపిన నమూనాల్లో ఎక్కువమంది డెల్టా వేరియంట్ బారినపడ్డట్లు జీనోమ్ సీక్వెన్సింగ్లో తేలింది. 80 శాతం నమూనాల్లో డెల్టా వేరియంట్ గుర్తించారు. ఢిల్లీలో కోవిడ్ నియంత్రణకు ఏర్పాటు చేసిన డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ ఆరోగ్యశాఖకు వివరాలు తెలిపింది. ఢిల్లీలో జీనోమ్ సీక్వెన్సింగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iChEtc
డేంజరస్ డెల్టా: 80 శాతం కేసులు, ఎక్కడ అంటే
Related Posts:
మనదేశంలో కరోనా మరణాల రేటు చాలా తక్కువ అందుకే: పోరాటం ఆగదున్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మనదేశంలో కరోనా మహమ్మారి మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతేగాక, కరోనా బారిన పడి … Read More
ఆమెకు 23, అతనికి 26: కొన్నాళ్లుగా సహజీవనం.. మధ్యలో స్నేహితురాలు.. కట్ చేస్తే, మర్డర్..ఔను వాళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఈ-కామర్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. కానీ మధ్యలో యువతి స్నేహితురాలు వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగిం… Read More
గోవా రాకండి.. వస్తే ఆ నిబంధనలు పాటించండి.!లేకపోతే బాగా బీచ్ లో బాదేస్తామంటున్న సీఎం..!పాంజిమ్/హైదరాబాద్ : దేశంలోనే పర్యాటక నగరమైన గోవా రాష్ట్రం కరోనా విష కోరల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. విదేశీ పర్యాటకులతో పాటు దేశంలో అనేక మంది గోవా… Read More
భారత్పై చైనా భారీ యుద్ధతంత్రం.. ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. క్షణక్షణం ఉత్కంఠ..భారత్-చైనాల మధ్య వాస్తవిక నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తత మరింత ముదిరింది. ప్రధానంగా తూర్పు లదాక్ లోని పాంగాంగ్ సరస్సు, గాల్వన్ లోయ ప్ర… Read More
7 వారాల్లోనే వైరస్ నిర్మూలన, 700 నుంచి 30కి తగ్గిన కేసులు, లాక్డౌన్ ఎత్తివేత..కరోనా పేరు చెబితే చాలు యావత్ ప్రపంచం వణికిపోతోంది. వైరస్కు మందు లేకపోవడంతో.. అగ్రరాజ్యలు కూడా బిక్కుబిక్కుమంటున్నాయి. వైరస్ వ్యాపించిన అన్నీ దేశాల్లో… Read More
0 comments:
Post a Comment