దక్షిణాసియా దేశం అఫ్గానిస్థాన్ లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. దేశం మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిపోతున్నది. అఫ్గాన్ సైన్యాలు తలపుడుతున్నప్పటికీ తాలిబన్లదే పైచేయిగా ఉండటం, ఇప్పటికే ఎనిమిది ప్రాంతీయ రాజధానుల్ని కైవసం చేసుకున్న తాలిబన్లు కాబుల్ దిశగా పరుగులు తీస్తున్నారు. కచ్చితంగా మరో 90 రోజుల్లో తాలిబన్లు అఫ్గాన్ రాజధాని కాబూల్ సిటీని కైవసం చేసుకుంటారని అమెరికా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VEfscd
ఇండియతో తాలిబన్ల చర్చలు -కండిషన్ ఇదే -మోదీ గిఫ్టును ముక్కలు చేశారు -అఫ్గానిస్థాన్ తాజా స్థితి ఇది..
Related Posts:
ఇంటర్ బోర్డ్ నిర్వాకం : పరీక్షలు రాసి కూడా పరేషాన్ లో విద్యార్థులు ! బోర్డు ముందు పేరెంట్స్ ఆందోళన !హైదరాబాద్ : ఇంటర్ బోర్డ్ పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇంటర్మీడియట్ బోర్డు పై తల్లిదండ్రులు దండయాత్ర చేశారు. ఇంటర్మీడియట్ మార్కు… Read More
పితృదేవో భవ, నేనే కోడుకు ,నేనే కూతురుకోల్కతాకు చెందిన 19 సంవత్సరాల యువతి తన తండ్రి ప్రాణాలు కాపాడుకునేందుకు తన శరీరంలోని 65 శాతం మేర లీవర్ ను తండ్రికి దానంగా ఇచ్చింది. దీంతో ఈమే నిర్ణయాన… Read More
సీయం రమేష్ ఇంట విషాదం : పరీక్షల్లో ఫెయిల్..ఆత్మహత్య : బోర్డు నిర్వాహకమే కారణమా..!టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీయం రమేష్ ఇంట విషాదం చోటు చేసుకుంది. రమేష్ మేనల్లుడు ధర్మారామ్ హైదరాబాద్లోని శ్రీనగర్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు… Read More
మోదీ కోసం కాదు .. దేశం కోసం పనిచేయండి : ఈసీకి చంద్రబాబు సూచనతిరుపతి : ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘాన్ని తాము పట్టలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కానీ ఈసీ అవలంభించిన విధానాలను ఎత్తిచూపామని పేర్కొన్నారు. న్యాయం … Read More
థియేటర్లలోనే కాదు .. వెబ్ సిరీస్లోనూ : మోదీ బయోపిక్ రిలీజ్పై ఈసీ స్టేన్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల సంఘం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. నోరుజారిన నేతల ప్రచారంపై ఆంక్షలు విధించిన ఈసీ .. నేతలు, ఆయా పార్టీల ప్రచ… Read More
0 comments:
Post a Comment