కాజీపేట/ హైదరాబాద్ : ఏమరు పాటు ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ట్రెయిన్ లో సీటు దొరక్క పోతే డోర్ దగ్గర మెట్ల మీద కూర్చోవడం గమనిస్తుంటాం. కూర్చున్నంత సేపూ పరవాలేదు గాని నిద్రలోకి జారుకుంటేనే ప్రమాదం. ఇదే సంఘటన ట్రైన్ లోని డోర్ దగ్గదర కూర్చున్న యువకుడికి జరిగినట్టు తెలుస్తోంది. డోర్ దగ్గర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GLcBF4
తల నాగ్ పూర్ లో..! మొండెం రఘునాథపల్లిలో.! రైలునుండి పడిపోయి యువకుడు..!!
Related Posts:
పొత్తులో భాగంగా రెండు సీట్లే : అలా చేస్తే జగన్ కే మేలు : ఢిల్లీలో రెండు పార్టీల ఎంపీల కలకలం..!ఎప్పుడూ ఉప్పూ -నిప్పూ లా ఉండే కాంగ్రెస్ -టిడిపి ఎంపీలు అప్పుడే ఒక్కటయ్యారు. ఢిల్లీ కేంద్రంగా ఏపి రాజకీయాల పై ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. … Read More
కాలేజ్ స్నేహితురాలి అశ్లీల ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్: ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసి పరువు తీస్తా!బెంగళూరు: స్నేహితురాలిని బెదిరించి అర్దనగ్నంగా తయారు చేసి ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని బెంగళూరులోని కలాసిపాళ్య పోలీసులు అరెస్టు చేసి … Read More
పోలీసులకు ఇకపై గోల్డెన్ డేస్.. 8 గంటలే డ్యూటీ..!హైదరాబాద్ : సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్న తెలంగాణ పోలీస్ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. పోలీసుల పనితీరు మెరుగుపడాలంటే వార… Read More
రిజర్వేషన్ల ఆంతర్యమేంటి?.. బీసీ నేతల అర్ధనగ్న ప్రదర్శనహైదరాబాద్ : అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించడంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. తెలంగాణలో 9శాతం మాత్రమే ఉన్న అగ్రక… Read More
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవిశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 77 మేనేజ్మెంట్ టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనుంది… Read More
0 comments:
Post a Comment