హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలోని నిగుల్సేరిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 10 మంది చనిపోయారు. తొలుత మొత్తం మంది ప్రయాణికులు చనిపోయారని వార్తలు వచ్చినా.. 14 మందిని రక్షించామని అధికారులు తెలియజేశారు. రెకాంగ్ పియో, రాంపూర్ మధ్య జాతీయ రహదారి పక్కన కొండచరియలు ఒక్కసారిగా విరిగి పడిపోవడంతో రోడ్డు కూడా భారీగా కుంగిపోయింది. జాతీయ రహదారిపై ఉన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37wv9o2
కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి.. ప్రధాని మోడీ సంతాపం..
Related Posts:
జోష్ లో జగన్ .. పీకే కు బంపర్ ఆఫర్ ఇచ్చారుగా !ఏపీలో ఎన్నికల వ్యూహకర్త, జగన్ పార్టీ గెలుపు కోసం గత మూడేళ్ళుగా పని చేసిన ప్రశాంత్ కిశోర్ కి... ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ బంపర్ ఆఫర్ … Read More
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం: కుమారస్వామి ఇంటికి, యడ్యూరప్ప సీఎం, డేట్ ఫిక్స్, జూన్ లో!బెంగళూరు: లోక్ సభ ఎన్నికలు 2019 ఫలితాల అనంతరం కేంద్రంలో, కర్ణాటకలో బీజేపీలో భారీ మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి, బెంగళూరు బీజే… Read More
పోలవరంపై శ్వేతపత్రం విడుదల చెయ్ .. చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధమా... మరో బహిరంగ లేఖలో కేవీపీ సవాల్ఆంధ్రప్రదేశ్ వాసుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై ఏపీలో రసవత్తర చర్చ జరుగుతుంది . మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకర్ని మించి ఒకరు తగ్గేది లేదంటూ విమర్శల… Read More
దమ్ముంటే రాజీవ్ గాంధి పేరుతో ఓట్లను అడగండి, మోడి సవాల్స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధి పై చేసిన అవినీతి ఆరోపణలపై మరింత స్సీడ్ పెంచారు ప్రధాని నరేంద్ర మోడీ ,మరో రెండు దశల్లో ఎన్నికలు ముగుస్తున్న నేపథ్యంల… Read More
పపువా న్యూగినియాను కుదిపేసిన భూకంపంపపువా న్యూగినియాలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 7.2గా నమోదైంది. మంగళవారం తెల్లవారుజామున భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.… Read More
0 comments:
Post a Comment