కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్పై అధ్యయనానికి డీసీజీఐ అనుమతిచ్చింది. తమిళనాడులో గల వెల్లూర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో అధ్యయనం నిర్వహించనుంది. వ్యాక్సినేషన్ కోర్సుని పూర్తి చేయడానికి ఒక వ్యక్తికి రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులను ఇవ్వగలమా లేదా అని అంచనా వేయడడే అధ్యయనం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. జులై-29న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్కి చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3Cve3oR
Tuesday, August 10, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment