యాదాద్రి : పిల్లలు దేవుడిచ్చిన వరం. పిల్లలు లేరని తల్లిడిల్లే మాతృ హృదయాలు ఎన్నో .. తమకు పిల్లలు పుట్టారని తెలియడంతో అనాదశ్రమానికి వెళ్లి ఇంటికి తీసుకొచ్చి పెంచుకునేవారు ఉన్నారు. కానీ యాదగిరిగుట్టలో జరిగిన సెక్స్ రాకెట్ అంశంలో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు వెలుగుచూశాయి. ఈ కేసు తొలి నుంచి సంచలనంగా మారింది. ఇప్పుడు తాజాగా మరో 25 మంది చిన్నారులు ఎవరని తెలియకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BHunVC
యాదగిరిగుట్ట సెక్స్ రాకెట్ లో మరో కోణం.. అనాదలుగా మిగిలిన 25 మంది చిన్నారులు
Related Posts:
ఇంకొన్ని గంటల్లో కాబుల్ ఎయిర్పోర్ట్ వద్ద మరో నరమేధం: జో బైడెన్ హెచ్చరికవాషింగ్టన్: ఇస్లామిక్ దేశం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల దురాక్రమణలోకి వెళ్లినప్పటి నుంచీ- ప్రపంచ దేశాలు ఏదైతే జరక్కూడదని భావిస్తోన్నాయో.. అలాంటి పరిస్థితులే … Read More
కట్టు తప్పినట్టే: 50 వేలకు చేరువగా కరోనా కేసులు: దెబ్బ కొడుతోన్న ఆ రెండూన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో మళ్లీ మొదటికొచ్చినట్టే కనిపిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుదల బాట పట్టింది.… Read More
వాళ్ల తలలు పగలగొట్టండి-లాఠీ తీసుకుని ఉతికేయండి-హర్యానాలో రైతుల పట్ల అధికారి కఠిన ఆదేశాలు'వాళ్ల తలలు పగలగొట్టండి...' అంటూ హర్యానాలోని కర్నాల్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆయుష్ సిన్హా రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నా… Read More
ఏపీ, తెలంగాణ బేఫికర్: మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు నుంచివిశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపైనా కొనసాగుతోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణల్లో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి … Read More
రేడియో జాకీ గంగ: సంస్కృతంలో ఎఫ్ఎం: వాటర్ ప్లస్ సిటీగా: స్పోర్ట్స్పై ఫోకస్: ప్రధాని మోడీన్యూఢిల్లీ: రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. టోక్యో ఒలింపిక్స్ భారత్ సాధించిన అద్భ… Read More
0 comments:
Post a Comment