ఏపిలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఏపిలో మరి కొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దీని కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఏపిలో మొత్తంగా 3.69 కోట్ల ఓటర్లు ఉన్నట్లు ఇసి ప్రకటించింది. ఈ సారి ఎన్నికల్లో కొత్తగా 18 లక్షల యువ ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇక, పోలింగ్ బూత్ లకోసం నిరీక్షించకుండా కొత్త గా టోకెన్లను ప్రవేశ పెడుతున్నారు..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RMR4wN
యూత్ ఓట్లు 18 లక్షలు : క్యూ లైన్లు లేవు..ఓటర్ల కోసం టోకెన్లు : రాష్ట్రంలో 3.69 కోట్ల ఓటర్లు..!
Related Posts:
మధ్యంతర సీబీఐ ఛీఫ్ నియామకం కేసులో మరో ట్విస్టు: కేసును విచారణ చేయలేనన్న జస్టిస్ ఏకే సిక్రీన్యూఢిల్లీ: సీబీఐ మధ్యంతర డైరెక్టర్గా నాగేశ్వరరావు నియామకం చెల్లదన్న పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. విచారణకు కొద్ది గంటల ముంద… Read More
ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ పోస్టుల భర్తీకి ఐఓసీఎల్ నోటిఫికేషన్ విడుదలఇండియన్ ఆయిల్ కార్పోరేషన్లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 420 ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ పోస్టులను భర్తీ చేయనుంద… Read More
నిన్న కరక్కాయ.. నేడు వేరుశనక్కాయ.. మరో మల్టీ లెవెల్ మోసంహైదరాబాద్ : కాదేదీ మోసానికి అనర్హమన్నట్లుగా తయారయ్యారు మోసగాళ్లు. నమ్మినోళ్లను నట్టేట ముంచుతూ కోట్లు కూడబెడుతున్నారు. ప్రతినిత్యం మోసాల కథలు వెలుగుచూస… Read More
అజ్ఞాతంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రత్యక్షం, హైదరాబాద్ లో మకాం, ఖార్గే మీద పోటీకి సిద్దం!బెంగళూరు: రెండు వారాలకు పైగా కాంగ్రెస్ నాయకులకు కనిపించుకుండా మాయం అయిన కర్ణాటకలోని చించోళి నియోజక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ ఉమష్ జాధవ్ ప్రత్య… Read More
జగన్ పద్ధతి మార్చుకో, చంపేస్తామంటున్నారు.. చంపేయండి: వంగవీటి రాధాకృష్ణవిజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ గురువారం ఆగ్రహం వ్యక… Read More
0 comments:
Post a Comment