అమరావతి: పార్టీ కోసం పని చేసేవారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శుక్రవారం తూర్పు గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పదవులు అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలే కాదని, పార్టీ పదవులు, పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్టులు ఉంటాయన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AsEL2L
అలా మరణించాలనుకుంటున్నా, తక్కువ టైంలో ఎక్కువ ఫలితాలొచ్చే సలహాలివ్వండి: పవన్ కళ్యాణ్
Related Posts:
కోడెల మృతి కేసులో కొత్త మలుపు!: 'పిరికివాడు కాదు.. ఏదో మిస్టరీ ఉంది'హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై సీబీఐ విచారణ కోరుతూ తెలంగాణ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను అన… Read More
హరీష్ రావు తో భేటీ ఐన జగ్గారెడ్డి..! విషయం అదేనా....?హైదరాబాద్ : రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఎప్పుడూ ఒకలాగే ఉండవు. బళ్లు ఓడలు, ఓడలు బళ్లు అవడం కూడా రాజకీయాల్లో సర్వ సాధారణమైన అంశమే. బద్ద శత్రువులుగా ఉన్న… Read More
వెంటిలేటర్ పై చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్: చెన్నై వెళ్లనున్న చంద్రబాబుచిత్తూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, చిత్తూరు లోక్ సభ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్ శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ప్రస్తుతం ఆయనకు… Read More
జనసేన ట్విట్టర్ ఖాతాలు వెనక్కి ... జనసేనాని పవన్ కళ్యాణ్ ట్వీట్ తో దిగొచ్చిన ట్విట్టర్ !!జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ ఇస్తూ జనసైనికుల 400 ట్విట్టర్ అకౌంట్లు సస్పెండ్ చేసింది ట్విట్టర్ . ఊహించని పరిణామంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వి… Read More
ఢిల్లీ పార్టీ ఆఫీస్ లో భార్యను చితకబాదిన బీజేపీ లీడర్, వీడియో వైరల్, కేంద్ర మంత్రి!న్యూఢిల్లీ: ఢిల్లో త్వరలో జరగనున్న ఎన్నికల గురించి చర్చిస్తున్న సమయంలో అదే కార్యాలయంలోకి వచ్చిన భార్యను చూసిన బీజేపీ నేత ఊగిపోయాడు. అంతే నువ్వ ఎందుకు … Read More
0 comments:
Post a Comment