అమరావతి: పార్టీ కోసం పని చేసేవారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శుక్రవారం తూర్పు గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పదవులు అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలే కాదని, పార్టీ పదవులు, పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్టులు ఉంటాయన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AsEL2L
అలా మరణించాలనుకుంటున్నా, తక్కువ టైంలో ఎక్కువ ఫలితాలొచ్చే సలహాలివ్వండి: పవన్ కళ్యాణ్
Related Posts:
నిర్మల సీతారామన్ అనుకోకుండా మంత్రి అయ్యారు..!రాహుల్ ని విమర్శించే స్థాయి ఆమెకు లేదన్న పొన్నం..!హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై తెలంగాణా కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పేద ప్రజల కోసం, వలస కార్మికుల సంక్షేమం కోసం ప్రతి రోజు పరి… Read More
తెలంగాణలో కొత్త అగ్రికల్చర్ పాలసీ ఇదే.. రైతులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..తెలంగాణ రాష్ట్రంలో నియంత్రిత పద్దతిలో సమగ్ర వ్యవసాయ విధానానికి ప్రణాళికలు రూపొందించినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇకనుంచి రైతులు ప్రభుత్వ … Read More
ఒకే వ్యక్తికి రెండుసార్లు కరోనా- వైజాగ్ లో సంచలనం- ఆందోళనలో డాక్టర్లు..ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపుతున్న కరోనా వైరస్ పేరు వింటేనే ఇప్పుడంతా భయపడిపోతున్నారు. ఒకసారి కరోనా అంటుకుంటే దాని నుంచి బయటపడే సరికి … Read More
కళ్లు మండుతున్నాయా అన్నది నిన్నే బాబూ.. ఆశపడి భంగపడ్డారా : చంద్రబాబుపై విజయసాయిటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి మాటల తూటాలు పేలుస్తున్నారు . తాజాగా ఏపీ తెలంగాణా రాష్ట్రాల మధ్య పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్… Read More
వలస కూలీల వెతలు అర్థం చేసుకుంటాం..!ఏ లోటు రానివ్వమంటున్న కేంద్రం..!ఢిల్లీ/హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా జనజీవన స్రవంతి పూర్తిగా స్తంభించిపోయన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస… Read More
0 comments:
Post a Comment