వైసిపి ఎపి అభ్యర్ధులను ప్రకటించింది. అందులో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చింది. సిట్టింగ్ ఎంపీలుగా ఉంటూ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు అభ్యర్ధులను పక్కన పెట్టింది. వారి స్థానంలో టిడిపి నుండి చేరిన వారికి ఎంపి సీట్లు కేటాయించింది. ఇక, మాజీ మంత్రి కిల్లి కృపారాణికి సీటు దక్కలేదు. శనివారం పార్టీలో చేరిన వంగా గీతకు కాకినాడ సీటు ప్రకటించారు. నాలుగు లోక్సభ సీటు మహిళలకు కేటాయించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jg12I9
సుబ్బారెడ్డి..మేకపాటి కి నో ఛాన్స్ : మాగుంట..ఆదాల కు ఎంపి సీట్లు : కిల్లి కృపారాణికి దక్కని సీటు.
Related Posts:
భారీగా కరోనా కేసులు, 4 లక్షలకు చేరువలో.. తమిళనాడును దాటనున్న ఏపి, రెండో స్థానంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు మరింతగా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కొంచెం తగ్గుముఖం పట్టినట్లు కనిపించినప్పటికీ.. … Read More
విశాఖ స్టేట్ గెస్ట్ హౌస్ కు 30 ఎకరాలు కేటాయింపు ...ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులపై ఆసక్తికర చర్చఏపీ ప్రభుత్వం విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా మార్చడానికి శర వేగంగా అడుగులు వేస్తోంది. ఒకపక్క కాపులుప్పాడ కొండపై హైకోర్టులో విచారణ జరిగిన గంటలోపే స్టే… Read More
రాజధాని తరలింపు... హైకోర్టు కీలక నిర్ణయం... సీఎం జగన్,మంత్రివర్గానికి నోటీసులు....రాజధానిని అమరావతి నుంచి తరలించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క… Read More
Salam bhai: హిందూ అమ్మాయిలను దత్తత తీసుకున్న ముస్లీం, పెళ్లి ఎలా చేశాడంటే, గ్రేట్, వైరల్ !ముంబై/ అహ్మద్ నగర్: రాముడు మావాడు, అల్లా మీవాడు అని చీటికిమాటికి పొట్లాడుకుంటున్న ఈ కాలంలో ఓ ముస్లీం సోదరుడు చేసిన పని ఇప్పుడు దేశం మొత్తం చర్చించుకుం… Read More
సోనియాపై ముప్పేటదాడి:ఆజాద్ బాంబు -సీల్డ్ కవర్ ప్రెసిడెంట్లకు విలువుదా? సీడబ్ల్యూసీకీ ఎన్నికల డిమాండ్జాతీయ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సంక్షోభానికితోడు అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. అసమ్మతి నేతలంతా కలిసి అధినేత్రి సోనియా గాంధీపై ముప్పేటదాడి జరు… Read More
0 comments:
Post a Comment