Sunday, March 17, 2019

సుబ్బారెడ్డి..మేక‌పాటి కి నో ఛాన్స్ : మాగుంట‌..ఆదాల కు ఎంపి సీట్లు : కిల్లి కృపారాణికి దక్క‌ని సీటు.

వైసిపి ఎపి అభ్య‌ర్ధుల‌ను ప్ర‌కటించింది. అందులో సామాజిక స‌మీక‌ర‌ణాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చింది. సిట్టింగ్ ఎంపీలుగా ఉంటూ పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఇద్ద‌రు అభ్య‌ర్ధుల‌ను ప‌క్క‌న పెట్టింది. వారి స్థానంలో టిడిపి నుండి చేరిన వారికి ఎంపి సీట్లు కేటాయించింది. ఇక‌, మాజీ మంత్రి కిల్లి కృపారాణికి సీటు ద‌క్క‌లేదు. శ‌నివారం పార్టీలో చేరిన వంగా గీత‌కు కాకినాడ సీటు ప్ర‌క‌టించారు. నాలుగు లోక్‌స‌భ సీటు మ‌హిళ‌ల‌కు కేటాయించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jg12I9

Related Posts:

0 comments:

Post a Comment