మరి కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దీని కోసం వైసిపి అధినేత జగన్ సమరశంఖం పూరించనున్నారు. ఇందు కోసం బస్సు యాత్రను రద్దు చేసుకున్న జనగ్.. పోలీ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టారు. ఈ ఎన్నికల్లో అధికార టిడిపి సంక్షేమ పధకాల అమలుతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. తమ పధకాలను టిడిపి కాపీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RSjISe
జగన్ సమరశంఖం : బస్ యాత్ర రద్దు : తటస్థ ఓటర్ల కోసం ఇలా..!
Related Posts:
వైసిపికి గౌరు దంపతుల గుడ్ బై : జగన్ చెప్పింది ఇదే : వైసిపికి నష్టమేనా.!కర్నూలు జిల్లాలో ఊహించిన విధంగానే గౌరు దంపతులు వైసిపిని వీడారు. తొలి నుండి వైయస్ విధేయులుగా ఉన్న గౌరు దంపతులు..జగన్ పార్టీ ఏర్పాటు తరువాత ఆయన … Read More
అభినందన్ విడుదలపై యడ్యూరప్ప కామెంట్స్..ఏమన్నారంటే..?కొద్ది రోజుల క్రితం భారత్ యుద్ధానికి వెళ్లడం వల్ల కర్నాటకలో అత్యధికంగా ఎంపీ సీట్లను బీజేపీ గెలుస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత దిద్దుబాటు … Read More
రాష్ట్రంలో తొలి మహిళా కమాండో బృందం .. ఇజ్రాయెల్ యుద్ధ తంత్ర కళలో శిక్షణ పూర్తిఆకాశంలో సగం అన్నింటా సగం అంటూ రక్షణ రంగం లోను మహిళలు తమ సత్తా చాటుతున్నారు.అతివలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. పురుషులకు సమానంగా ప్రతి రంగంలోనూ పో… Read More
వాంటెడ్ ... రైతులు కావలెను .. 20 వేల ఆకర్షణీయమైన జీతం,భోజనవసతివాంటెడ్ ఫార్మర్స్... అవును రైతులు కావలెను... ఏదో సరదాకి చెప్తున్న విషయం కాదు. సీరియస్ గానే దేశానికి అన్నం పెట్టే రైతన్న కావలెను. ఏదో ఊరికే అడగడం లేదు.… Read More
అసద్కు పోటీగా అజారుద్దీన్! కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులపై తుది కసరత్తు ..!!హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల యుద్దం మొదలుకాబోతోంది. అన్ని పార్టీలు సైనికుల్లాంటి అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో … Read More
0 comments:
Post a Comment