ఏపిలో టిడిపి - కాంగ్రెస్ పొత్తు పై క్లారిటీ వచ్చేసింది. ఒంటరిగానే పోటీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణ లో రెండు పార్టీలు కలిసి పోటీ చేసాయి. జాతీయ స్థాయిలోనూ రెండు పార్టీలు కలిసే ఉన్నాయి. మరి..ఏపి లో మాత్రం ఎందు కు కలవటం లేదు. తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్ అని చెబుతున్నప్పటికీ..చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేసారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Res29O
చంద్రబాబు కోరారు ..రాహుల్ ఓకే అన్నారు : అసలేం జరిగింది : వైసిపి లక్ష్యంగా..రెండు పార్టీలు!
Related Posts:
ఆ ఎన్నికల్లో భారతీయులు జోక్యం చేసుకునేలా చేయొద్దు: శాండర్స్కు బీజేపీ నేత కౌంటర్ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై డొనాల్డ్ ట్రంప్ తనకేమీ పట్టనట్లు సమాధానం చెప్పడం చూస్తే ఆయనలో నాయకత్వ లక్షణాలు లేవనేది స్పష్టంగా కనపిస్తోందని అమెరికా అధ… Read More
ఎవరినీ వదలిపెట్టం, మా వారైతే డబుల్ పనిష్మెంట్: అరవింద్ కేజ్రీవాల్, పరిహారం ఇలా..న్యూఢిల్లీ: అల్లర్లకు కారణమైన వారిని ఎవ్వరైనా వదిలిపెట్టేది లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఆమ్… Read More
విశాఖలో ఇంత జరుగుతున్నా కనిపించని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. చర్చల్లోకి వచ్చారు. ప… Read More
హైదరాబాద్ లో నిబంధనలు పాటించని ఆ ప్రముఖ కాలేజీలు బంద్ !! రెడీ అవుతున్న ఇంటర్ బోర్డ్హైదరాబాద్లోని గుర్తింపు లేని కళాశాలలను మూసివెయ్యాలని నిర్ణయం తీసుకుంది ఇంటర్ బోర్డు . ప్రధానంగా శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బ… Read More
టీడీపీ అధినేతపై సెక్షన్ 151 ప్రయోగం.. తెల్లకాగితంపై ఏసీపీ సంతకంతో నోట్..ప్రతిపక్షనేత చంద్రబాబు పర్యటన సందర్భంగా గురువారం విశాఖపట్నం ఎయిర్ పోర్టులో రోజంతా కొనసాగిన హైడ్రామా చివరికి అరెస్టుకు దారితీసింది. చంద్రబాబు పర్యటనకు … Read More
0 comments:
Post a Comment