న్యూఢిల్లీ/ హైదరాబాద్ : ప్రాంతీయ పార్టీలతో సహా జాతీయ రాజకీయ పార్టీలు నాలుగు రోజులు మనుగడ సాధించాలంటే ముఖ్యంగా కావల్సింది ఆర్ధిక పరిపుష్టి. ఆర్థికంగా నిలదొక్కుకున్న పార్టీలు ఎక్కువ రోజులు ప్రజా క్షేత్రంలో పనిచేస్తాయని చాలా సార్లు రుజువైంది. ఆర్ధికంగా చితికి పోయిన పార్టీల మనుగడ అంతంత మాత్రంగానే ఉంటుందని, ఎప్పుడు ఏ పార్టీలో విలీనం అవుతుందో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wbu7a2
పార్టీలకు నిధుల్లో పారదర్శకత ఎక్కడ ? 50శాతం అజ్ఞాత నిధులే..!!
Related Posts:
ముఖ్యమంత్రికి చెర్నకోల దెబ్బలు: బాధను ఓర్చుకుంటూ: కొట్టిన వ్యక్తిని నమస్కరించి మరీ..రాయ్పూర్: ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేలా చెర్నకోలతో దెబ్బలు తిన్నారు. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి ఆయనకు ఆరుసార్లు చెర్నకొలతో కొట్టారు. ఆ వ్యక్… Read More
పాపం నితీశ్ కుమార్ -సీఎం పదవికి బీజేపీ ‘స్క్రిప్ట్’ -సంచలనాలు చూడబోతున్నాం: మనోజ్ ఝాబీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బొటాబొటి మెజార్టీ(125 స్థానాలు) సాధించిన ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకుంది. తనకంటే తక్కువ సీట్లొచ్చినా, జేడీయూ చీఫ్ … Read More
సిడ్నీలో కోహ్లీసేనకు తప్పిన పెనుముప్పు: బస చేసిన హోటల్ సమీపంలో కుప్పకూలిన ఛార్టెడ్ ప్లైట్సిడ్నీ: భారత క్రికెట్ జట్టుకు పెను ముప్పు తప్పింది. ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లిన టీమిండియా బస చేసిన హోటల్ సమీపంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది… Read More
కరోనాకు మరో లెజెండ్ బలి -సౌమిత్ర ఛటర్జీ ఇకలేరు -ప్రమాదమని తెలిసినా సినిమాపై ప్రేమతో షూటింగ్ చేసి..కరోనా మహమ్మారి మరో ఐకానిక్ లెజెండ్ ను బలితీసుకుంది. ప్రముఖ బెంగాలీ నడుటు, దాదాసాహెబ్ ఫాల్కీ అవార్డు గ్రహిత సౌమిత్ర ఛటర్జీ ఇకలేరు. సినిమా షూటింగ్ సమయంల… Read More
విశాఖ టీడీపీ నేతలకు వరుస షాక్: నిన్న గంటా..నేడు హర్ష: శ్రీకన్య ఫ్యుషన్ ఫుడ్స్.. సీజ్విశాఖపట్నం: స్థానిక తెలుగుదేశం నాయకులకు వరుస షాక్లను ఇస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధీన… Read More
0 comments:
Post a Comment