Tuesday, January 15, 2019

ప‌నికి మాలిన‌ వ్యవస్థలను భోగి మంట‌ల్లో తగులబెడుదాం..! యువ‌త‌కు ప‌వ‌న్ పిలుపు..!!

గుంటూరు/ హైద‌రాబాద్ : తెలుగుదేశం ప్ర‌భుత్వం పైన జ‌న‌సైన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రో సారి మండిప‌డ్డారు. ప్ర‌జా శ్రేయ‌స్సుకోసం ఆ పార్టీకి మ‌ద్ద‌త్తు తెలిపితే ఇప్పుడు అవినీతిలో కూరుకుపోయింద‌ని ఆరోపించారు. కాలం చెల్లిన వ్య‌వ‌స్థ‌ల కొన‌సాగింపు వల్ల యువ‌త న‌ష్ట పోతున్నా ఎందుకు ప్ర‌శ్నించ‌కూడ‌ద‌ని నిల‌దీసారు. సంక్రాంతి వేడుక‌ల్లో పాల్గొనేందుకు గుంటూరుకు చేరుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయంగా ప‌లు అంశాల ప‌ట్ల ఆస‌క్తిర వ్యాఖ్య‌లు చేసారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TSP1ca

Related Posts:

0 comments:

Post a Comment