Tuesday, January 15, 2019

తెల్ల‌వారు జాము చ‌ర్చ‌లు :జ‌గ‌న్ తేల్చిందేంటి : 2014 కాదు.. 2019 అంటూ సీరియ‌స్‌..!

వైసిపి అధినేత జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ముగియ‌టంతో..ఇక అభ్య‌ర్ధుల ఎంపిక పై దృష్టి సారించారు. ఇందు కోసం ప్ర‌తీ రోజు తెల్ల‌వారు జాము వ‌ర‌కు చ‌ర్చ‌లు..మంత‌నాలు సాగిస్తున్నారు. ఇడుపుల‌పాయ వేదిక‌గా జ‌గ‌న్ పార్టీ కీల‌క నేత‌ల‌తో అభ్య‌ర్దుల ఎంపిక పై క‌స‌ర‌త్తు చేసారు. ఈ మంత‌నాల్లో జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాలేంటి..అక్క‌డ అభ్య‌ర్ధులు ఖ‌రారు అ యిన‌ట్లేనా..జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న స‌మీక‌ర‌ణాలేంటి..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Da7203

0 comments:

Post a Comment