జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగడంతో తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ అప్పుడే క్షేత్రస్థాయి ప్రచారాన్ని మొదలుపెట్టేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి,గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన బుధవారం(నవంబర్ 17) మధ్యాహ్నం 2గంటలకు టీఆర్ఎస్ పార్లమంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగనుంది. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరగనున్న ఈ సమావేశానికి టీఆర్ఎస్ లోక్సభ,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f3Q1G8
రేపు టీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ కీలక భేటీ... గ్రేటర్ టార్గెట్పై దిశా నిర్దేశం చేయనున్న గులాబీ దళపతి..
Related Posts:
జార్ఖండ్ ఫలితాలపై చిదంబరం ట్వీట్: కమలం కథ ముగిసిందంటూ సెటైర్లున్యూఢిల్లీ: జార్ఖండ్లో ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా రావడంతో ఇక ఆ రాష్ట్రాన్ని కూడా కోల్పోయినట్లయ్యింది. మొత్తంగా 2019లో జరిగిన ఆయా రాష్ట్ర అసెంబ్లీ ఎ… Read More
‘నరేంద్ర మోడీ వారికి దేవుడు’: సోనియాపై మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శలుజైపూర్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఓ వైపు నిరసనలు, మరోవైపు ఆ చట్టానికి మద్దతు ర్యాలీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదే… Read More
ఎవరీ సరయూ రాయ్, జార్ఖండ్ సీఎంపైనే ఎందుకు పోటీ, కారణాలివేనా..?జార్ఖండ్ మాజీ మంత్రి, బీజేపీ బహిష్కృత నేత సరయూ రాయ్ ఎవరు, ఆయన నేపథ్యం ఏంటీ అనే అంశం చర్చకు దారితీసింది. సీఎం రఘుబర్ దాస్పై పోటీచేసి సంచలనం సృష్టించడ… Read More
Flash back 2019: గోదావరిలో లాంచీ మునక.. ప్రభుత్వ వైఫల్యానికి మచ్చుతునక!రాజమహేంద్రవరం: మాటల కందని మహా విషాదం చోటు చేసుకున్న సంవత్సరం ఇది. 40 కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చి ఉదంతానికి సాక్షిగా నిలిచిన ఏడాది ఇది. ప్రభుత్వ… Read More
జై అమరావతి..రాజధాని ఇక్కడే ఉండాలి: విశాఖకు వ్యతిరేకం కాదు: అండగా ఉంటాం.. చంద్రబాబు హామీ!టీడీపీ అధినేత చంద్రబాబు..జై అమరావతి అంటూ నినదించారు. అమరావతి రైతులకు అండగా నిలుస్తామని ప్రకటించారు. రాజధానిగా అమరావతి కొనసాగించే వరకూ పోరాటం చేస్తామని… Read More
0 comments:
Post a Comment