Tuesday, November 17, 2020

కొత్త శాఖలు సమానంగా: ముఖ్యమంత్రి వద్దే హోమ్: బీజేపీకి ఝలక్: ఫైనాన్స్‌తో సరి

పాట్నా: బిహార్‌లో కొత్తగా కొలువు తీరిన మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ మేరకు గవర్నర్ ప్రధాన కార్యదర్శి చైతన్య ప్రసాద్ కొద్దిసేపటి కిందటే నోటిఫికేషన్‌ను జారీ చేశారు. కీలకమైన శాఖలను ఎన్డీఏ మంత్రులకు ఇవ్వలేదని చెబుతున్నారు. ఒక్క ఆర్థికశాఖను మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. కమలనాథులు ఆశించిన విధంగా శాఖల పంపకాలు చోటు చేసుకోలేదనే అభిప్రాయాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Rgbeg

0 comments:

Post a Comment