ముఖ్యమంత్రి హోదాలో ఏపి సీయం చంద్రబాబు ఢిల్లీలో దీక్షకు దిగాలని భావిస్తున్నారు. ఏపికి కేంద్రం అన్యాయం చేస్తుందని కొంత కాలంగా చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి..ఇక ఇప్పుడు జరిగే పార్లమెంట్ సమావేశాలు కేంద్రానికి చివరివి కావటంతో..ఇక ఎన్నికల ముందు ఢిల్లీలో దీక్ష చేయటం ద్వారా అటు జాతీయ స్థాయిలో..ఇటు రాష్ట్ర స్థాయిలో ఏపి సమస్యలకు గుర్తింపు రావటంతో పాటుగా.వైసిపికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HAn5bL
ఢిల్లీలో చంద్రబాబు దీక్ష : కేంద్రానికి- జగన్ కి చెక్ : పొలిటికల్ ఇమేజ్ లక్ష్యంగా..!
Related Posts:
శరద్ పవార్ ఇంట్లో బీజేపీయేతర అగ్రనాయకుల భేటీ... ఎలాంటి చర్చలు జరిపారు..?16వలోక్సభ సమావేశాలు ముగిసిన తర్వాత కొద్ది గంటలకే బీజేపీయేతర నేతలు ఆరుగురు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంట్లో భేటీ అయ్యారు. ఎన్నికలకంటే ముందే కూటమి ఏర్ప… Read More
దేవాలయంకి వెళ్తే పెళ్లి వాళ్లే చేస్తారన్న ప్రేమికుల ధీమా..! ప్రేమాలయాలుగా మారుతున్న దేవాలయాలు..!హైదరాబాద్ : ప్రేమికుల దినోత్సవం రోజున కొత్త ఎత్తులకు శ్రీకారం చుడుతున్నారు ప్రేమికులు. ప్రేమికుల రోజున బయట కనిపిస్తే పెళ్లి చేస్తామని భజరంగ్ … Read More
డెత్ సిటీగా సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా..సగటున రోజూ 10కి పైనేబెంగళూరు: బెంగళూరుకు ఉద్యాననగరిగా పేరుంది. `గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా`గా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. దేశంలో మరే రాజధానిలోనూ లేని విధంగా… Read More
మధ్యాహ్న భోజనంలో మాయమైన గుడ్డు..!నెల్లూరు : పౌష్టికాహారం పేరిట పిల్లలకు ఇస్తున్న కోడిగుడ్డు.. మిడ్ డే మీల్ పథకంలో కనుమరుగవుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. నెల్లూరు జిల్లాలో పలుచో… Read More
బెంగళూరు ఏరో ఇండియా షోకు రఫేల్ యుద్ధ విమానాలు, నేటి నుంచి వైమానిక విన్యాసాలు, రెఢీ!బెంగళూరు: బెంగళూరులో గురువారం నుంచి జరిగే ఏరో ఇండియా షోలో వైమానిక విన్యాసాలు నగర ప్రజలను ఆకట్టుకోవడానికి సర్వం సిద్దం అయ్యింది. బెంగళూరు-బళ్లారి రోడ్డ… Read More
0 comments:
Post a Comment