న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ము కాశ్మీర్లోని జమాత్ ఏ ఇస్లాంను (జేఈఐ) నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. చట్ట విరుద్ధ కార్యకలాపాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థకు తీవ్రవాదులతో సంబంధాలు ఉండటంతో పాటు జమ్ము కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తుందనే ఆరోపణలతో నిషేధించింది. ఇటీవల జమాత్ ఏ ఇస్లాంకు చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tajzdx
కీలక నిర్ణయం: జమ్ము కాశ్మీర్లో జమాత్ ఏ ఇస్లామిని నిషేధించిన కేంద్రం
Related Posts:
చంద్రబాబు పెన్షన్లు మళ్లీ పెంచేసారు : జగన్ కు పోటీగా హామీలు : వైసిపి ని ట్రాప్ చేస్తున్నారా..!ఎన్నికల వేళ..ఏపిలో హామీల వదర పారుతోంది. ఇప్పటి వరకు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయని టిడిపి..వైసిపి పార్టీ లు ఎదురు పార్టీల మేనిఫెస్టోల కోసం ఎ… Read More
అంతరిక్ష ఆర్మీ తయారుచేస్తున్న చైనాఢిల్లీ : ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం అంతరిక్షంపై అజమాయిషీ కోసం పోటీ పడుతున్నాయి. ప్రపంచంలో నెంబర్ వన్గా నిలవాలని కాంక్షించే చైనా కూడా ఈ విషయంలో తానేమీ… Read More
ఓటర్లే టార్గెట్గా 87వేల వాట్సప్ గ్రూపులు.. ప్రచారంలో టెక్నాలజీని వాడుకుంటున్న నేతలుఢిల్లీ : లోక్సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. సుడిగాలి పర్యటనలతో ఓటర్లను ఆకట్టుకునే ప్ర… Read More
మీ గుడిసెకు నిప్పు పెట్టాం ఏమి అనుకోకండి ,డబ్బులు తీసుకోండిఅధునిక కాలంలో కూడ ఇంకా మంత్రాల బెడదకు ఫుల్ స్టాప్ పడడం లేదు, మంత్రాలు వస్తాయంటే చాలు గ్రామస్తులు అగ్గిమీద గుగ్గిలం అవుతారు, మంత్రాలు వస్తాయని భావించిన… Read More
లండన్ లో కూడా లాగేస్తున్నారు..! బంగారమా మజాకా...!!లండన్/హైదరాబాద్ : భారతీయు మహిళలు మన దేశంలోనే కాదు, విదేశాల్లో ఉన్నా కూడా బంగారు నగలపై అపారమైన ఇష్టాన్ని కనబరుస్తారు. బంగారాన్ని ధరించడం శుభసూచి… Read More
0 comments:
Post a Comment