న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ము కాశ్మీర్లోని జమాత్ ఏ ఇస్లాంను (జేఈఐ) నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. చట్ట విరుద్ధ కార్యకలాపాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థకు తీవ్రవాదులతో సంబంధాలు ఉండటంతో పాటు జమ్ము కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తుందనే ఆరోపణలతో నిషేధించింది. ఇటీవల జమాత్ ఏ ఇస్లాంకు చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tajzdx
కీలక నిర్ణయం: జమ్ము కాశ్మీర్లో జమాత్ ఏ ఇస్లామిని నిషేధించిన కేంద్రం
Related Posts:
టీటీడీ ఛైర్మన్..ఈవోలుగా వారికే అవకాశం: రమణ దీక్షితులకు పోస్టింగ్: జగన్ కసరత్తు..!ఏపీ సీఎం జగన్ ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు..కొత్త ఈవో నియామకం పైన దృష్టి సారించారు. ఇప్పటికే ఆయన బోర్డులో ఎవరికి అవకా… Read More
2 సెట్లు కనిపించకున్నా ఫర్లేదు : పరీక్ష తేదీల్లో మార్పులేదు, ఎలా నిర్వహిస్తామంటే ?హైదరాబాద్ : వరంగల్లో ఇంటర్ కొశ్చన్ పేపర్ మాయమవడంతో విద్యార్థులు ఆందోళన చెందొద్దని ఇంటర్ బోర్డు స్పష్టంచేసింది. సప్లిమెంటరీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం … Read More
జేసీ బ్రదర్స్ స్పీడ్కు జగన్ బ్రేకులు: ఆ పోస్టు ఏరికోరి ఆ అధికారికే : సీఎం లక్ష్యం అదేనా..!జగన్ మా వాడే అంటూనే..క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పిన జేసీ దివాకర్రెడ్డి కి రెండు రోజుల్లో జగన్ జలక్ ఇచ్చారు. వారి స్పీడ్కు బ్రేకులు … Read More
19 ఏళ్ల టీనేజ్ ఎథికల్ హ్యాకర్: జుకర్బర్గ్ కంట్లో పడ్డాడు..నగదు గెలుచుకున్నాడు!తిరువనంతపురం: సామజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్కు చెందిన వాట్సాప్లో ఓ సాంకేతిక లోపాన్ని గుర్తించాడో మలయాళీ టీనేజ్ కుర్రాడు. అతని పేరు కేఎస్ అనంత… Read More
అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం కసరత్తు..! ఏపీలో పెరిగితే జగన్ చరిత్రకారుడే..!!ఢిల్లీ/అమరావతి: జగన్ ప్రభుత్వం అసాద్యాన్ని సుసాద్యం చేసేలా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు విషయంలో ఆశలు చిగురిస్తున్నాయి. ఏ… Read More
0 comments:
Post a Comment