పార్లమెంట్ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ పెట్టకుండా ఫుల్ బడ్జెట్ పెట్టేలా చూస్తున్నారని..ఓటాన్ అకౌంట్ కోసం ఒత్తిడి చేయాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. దాడుల ద్వారా ప్రత్యర్థులను భయపెట్టాలని చూస్తున్నారని, హర్యానా, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎంలపై సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈవీఎంల విషయంలో కేంద్రం స్పందించడం లేదని విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SablRb
ఓట్ ఆన్ ఎకౌంట్ కోసం ఒత్తిడి చేయండి: ఇవియం ల పై పోరాటం : ఎంపీలకు బాబు నిర్ధేశం..!
Related Posts:
కొత్త శాఖలు సమానంగా: ముఖ్యమంత్రి వద్దే హోమ్: బీజేపీకి ఝలక్: ఫైనాన్స్తో సరిపాట్నా: బిహార్లో కొత్తగా కొలువు తీరిన మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ మేరకు గవర్నర్ ప్రధాన కార్యదర్శి చైతన్య ప్రసాద్ కొద్దిసేపటి కిందటే నోటిఫికేషన్న… Read More
రేపు టీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ కీలక భేటీ... గ్రేటర్ టార్గెట్పై దిశా నిర్దేశం చేయనున్న గులాబీ దళపతి..జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగడంతో తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ అప్పుడే క్షేత్రస్థాయి ప్రచారాన్ని మొదలుపెట్టేశాయి. ఈ నే… Read More
తమిళనాడు: ప్లే స్కూల్స్ కావు... ఇవి పోలీస్ స్టేషన్లుఈ ఫోటో చూసి ‘ఇది ఏదో ప్లే స్కూల్లోని తరగతి గదిలా ఉందే’ అని మీరు అనుకుంటే పొరపాటు పడినట్లే. తమిళనాడులోని పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన చైల్డ్ ఫ్రెండ… Read More
99 కన్నా ఎక్కువే.. 104 నాటౌట్... బల్దియాలో గులాబీ గుబాళింపే: మంత్రి తలసాని శ్రీనివాస్గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో ప్రజల ముందుకు వచ్చారు నేతలు. చేసిన, చేస్తోన్న పనుల గురించి చెబుతున్నారు. సిటీకి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ … Read More
జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ పై జనసేన నజర్ ... పొత్తులతోనైనా.. సింగిల్ గా అయినా జనసైన్యం రెడీ !!జిహెచ్ఎంసి ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. ఈసారి బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల… Read More
0 comments:
Post a Comment