పార్లమెంట్ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ పెట్టకుండా ఫుల్ బడ్జెట్ పెట్టేలా చూస్తున్నారని..ఓటాన్ అకౌంట్ కోసం ఒత్తిడి చేయాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. దాడుల ద్వారా ప్రత్యర్థులను భయపెట్టాలని చూస్తున్నారని, హర్యానా, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎంలపై సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈవీఎంల విషయంలో కేంద్రం స్పందించడం లేదని విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SablRb
ఓట్ ఆన్ ఎకౌంట్ కోసం ఒత్తిడి చేయండి: ఇవియం ల పై పోరాటం : ఎంపీలకు బాబు నిర్ధేశం..!
Related Posts:
జగన్ సమస్యే లేదు..మోదీని అడ్డుకోవాలి: చంద్రబాబు ఆందోళన వెనుక.. : అందుకే ఢిల్లీకే ప్రాధాన్యతముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో ఫలితాల కంటే..కేంద్రంలో సమీకరణాల పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఏపీలో తమ విజయం అనే ధీమా ఒక్కటైతే..జగన్ కంటే… Read More
కోట్ల అనుచరుడి దారుణహత్య: కౌంటింగ్కు ముందురోజు ఘటన: ఫైనాన్స్ లావాదేవీలే కారణమా?కర్నూలు: కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శేఖర్ రెడ్డి అనే ఫైనాన్స్ వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. బైక్ప… Read More
రిజల్ట్స్ డే.. ఆర్డీటీ స్టేడియంలోని 9వ నంబర్ గదిలో బాలయ్య బస .. ఎందుకంటేఏపీ ఎన్నికల సమయంలో తన వ్యాఖ్యలతో సంచలనం సృష్టించిన బాలకృష్ణ కోపం వస్తే తిట్ల దండకం కురిపించాడు. బాలయ్య ఏది చేసినా ఆయనకంటూ ఓ స్టైల్ ఉంటుంది . అలాంటి బా… Read More
హైదరాబాదులో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షంహైదరాబాద్లో ఈదురుగాలుల బీభీత్సం...సృష్టించాయి.అనంతరం కాసేపు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా ఎండలకు మండిపోతున్… Read More
ప్రాణాలు తీస్తున్నాయి.. కాపురాలు కూల్చుతున్నాయి.. ఆన్లైన్ గేమ్స్ చెలగాటం..!చెన్నై : ఆన్లైన్ గేమ్స్ ప్రాణాలు తీస్తున్నాయి. ఆడుకుందాం.. రా అంటూ ఊరిస్తూ జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో కాపురాలు కూల్చుతున్నాయ… Read More
0 comments:
Post a Comment