న్యూఢిల్లీ: రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గురువారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు. పుల్వామా దాడుల నేపథ్యంలో సంఘీభావం తెలిపారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్ వెంట రష్యా ఉంటుందని హామీ ఇచ్చారు. పుల్వామా దాడి నేపథ్యంలో రష్యా ప్రజల తరఫున కూడా సంఘీభావం తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EldeSd
పాక్-భారత్ ఉద్రిక్తత: మీ వెంట మేమున్నాం... మోడీకి రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఫోన్
Related Posts:
జయరాం కేసులో మేనకోడలు శిఖా చౌదరి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..! త్వరలో అరెస్టు..!!?హైదరాబాద్: ఎక్స్ ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. అయితే అక్రమ సంబంధం కారణంగానే ఆయన హత్య… Read More
గాంధీ భవన్ లో రగిలిన విద్వేషాలు..! కార్యకర్తల మద్య భీకర పోరు..!!హైదరాబాద్ : ప్రశాంతంగా ఉండే గాంధీ భవన్ పరస్పర దాడులతో ద్దరిల్లి పోయింది. ఎన్నికలు, సీట్ల పంచాయితీ అన్నీ అయిపోయాయి, ఇప్పుడెందుకు గొడవలు అను… Read More
రెండు కోట్ల ఓటర్ల పై బాబు గురి : ప్రభుత్వ లబ్ది దారులంతా టిడిపి ఓటర్లేనా:జగన్ - పవన్ ప్లాన్ఏపిలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వరాలు కురిపిస్తున్నారు. సెంటిమెంట్ పండిస్తున్నారు. ప్రభుత్వ పధకాల లబ్దిదారులంతా టిడిపి … Read More
ఈ ముగ్గురు మహిళలు మోడీకి నిద్రలేకుండా చేస్తున్నారట..!ఈ రోజుల్లో మహిళలు తామేమీ తక్కువకాదన్నట్లు పురషులతో సమానంగా పోటీపడుతున్నారు. ఇక నిజంగా చెప్పాలంటే పురుషులపై చాలామంది మహిళలు పైచేయి సాధిస్తున్నారు. సాధా… Read More
బెంగాల్లో సిండికేట్ల రాజ్యం నడుస్తోంది: మమతపై నిప్పులు చెరిగిన ప్రధానిదుర్గాపూర్ : మధ్యతరగతి కుటుంబాల ఆశలపై మమతా సర్కార్ నీళ్లు చల్లుతోందని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోడీ. దుర్గాపూర్లో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని ద… Read More
0 comments:
Post a Comment