మండ్య: కర్ణాటకలోని మండ్య లోక్ సభ స్థానంపై ఏర్పడిన పీటముడి ఇప్పట్లో వీడేలా లేదు. ఈ స్థానాన్ని కోల్పోవడానికి కాంగ్రెస్ గానీ, జనతాదళ్ (ఎస్) గానీ సిద్ధంగా లేవు. కర్ణాటకలో అధికారాన్ని పంచుకుంటున్న కాంగ్రెస్-జనతాదళ్ (ఎస్) సంకీర్ణ ప్రభుత్వం మధ్య లోక్ సభ నియోజకవర్గాల సీట్ల సర్దుబాటు విషయంలో విభేదాలు తలెత్తుతున్నాయి. ప్రత్యేకించి-మండ్య స్థానాన్ని ఈ రెండు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VsNVES
మాకు 22 సీట్లు వస్తే.. కన్నడిగుడే ప్రధానమంత్రి అవుతారు: మా నాన్న రెడీగా ఉన్నారు:
Related Posts:
పెళ్ళాలను మార్చుకోటానికి తప్ప రాజకీయాలకు పనికిరాడు.. పవన్పై జోగి రమేష్ ఘాటు వ్యాఖ్యలుజనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతం మందడంలో పర్యటన సందర్భంగా ఆయన వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. రాజధాని తరలింపుపై ఆందోళన చేస్తున్న రైతులకు… Read More
మొనగాడు జగన్ వచ్చి.. చేస్తున్నారట!: ‘ఫేక్’ బతుకంటూ నారా లోకేష్ తీవ్ర విమర్శలుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ మంత్రులపై ఎమ్మెల్సీ, టీడీపీ అధికార ప్రతినిధి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. … Read More
కాశ్మీర్ కమ్యూనికేషన్ వ్యవస్థపై కేంద్రం కీలక నిర్ణయం..జమ్మూకాశ్మీర్లో మొబైల్ ఎస్ఎంఎస్ సర్వీసులను పునరుద్దరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్నెట్ సేవలన… Read More
ఒక్క ఛాన్స్ అంటే జగన్ను నమ్మేశారు.. చూడండి ఇప్పుడేం జరిగిందో : పవన్ కల్యాణ్వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వండని కోరగానే ఆయన్ను ముఖ్యమంత్రిని చేశారని, ఆయనకు ఓట్లు వేసినందుకు రాష్ట్రానికి ఎంత అన్యాయం చేస్తున్నారో… Read More
రాయపాటిపై సీబీఐ కేసు నమోదు.. ఏ సెక్షన్ల క్రింద అంటేటీడీపీ మాజీ ఎంపీ..సీనియర్ పొలిటీషియన్ రాయపాటి సాంబశివరావు ఇళ్ళు, కార్యాలయాలపైన సీబీఐ అధికారులు దాడులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు . హైదరాబాద్..గుంటూర… Read More
0 comments:
Post a Comment