Monday, January 14, 2019

వైసీపీ ఫ్లెక్సీలో దగ్గుబాటి: జగన్ ఒకే చెప్తే.. ముహూర్తం ఖరారు? చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి

అమరావతి: మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ మహిళా (బీజేపీ) నేత దగ్గుబాటి పురంధేశ్వరి కుటుంబం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుందనే ప్రచారం గత కొన్నాళ్లుగా సాగుతోంది. ఆ ప్రచారానికి బలం చేకూర్చే అంశాలు వెలుగు చూస్తున్నాయి. పురంధేశ్వరి పార్టీ మారినా, మారకపోయినా ఆమె తనయుడు దగ్గుబాటి హితేష్ మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి గుంటూరు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FrHQUS

Related Posts:

0 comments:

Post a Comment