బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి బీజేపీ ఆపరేషన్ కమల మొదలు పెట్టిందని ఆ రాష్ట్ర మంత్రి డీకే. శివకుమార్ ఆరోపించారు. అందుకే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలకు బీజేపీ వల వేస్తోందని డీకే. శివకుమార్ అన్నారు. కొంత మంది ఎమ్మెల్యేలను ముంబైలో కాపాడుతున్న బీజేపీ నాయకులు అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారని డీకే.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FtDCvc
షాక్: ముంబైలో ఎమ్మెల్యేలు, బీజేపీ లీడర్స్ ఆపరేషన్ కమల, కర్ణాటక ప్రభుత్వం, డీకే శివకుమార్!
Related Posts:
టీడీపీకి పట్టం కట్టిన ఆ రెండు జిల్లాల ప్రజలు సంతోషంగా లేరట: ప్రతిపక్ష నేత జిల్లా కూడాఅమరావతి: తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలు ఆ రెండు జిల్లాలు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ ఆ రెండు జిల్లాల ప్రజలు ఆ పార్టీ వెంటే నడిచారు..ఒకట్రెండు సందర్… Read More
ఫైవ్ స్టార్ హోటల్ గదులు అనుకుంటున్నారా? కాదు..తిరుపతి రైల్వేస్టేషన్తిరుపతి: అక్కడ అడుగు పెట్టగానే ఎదురుగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి అయిదు అడుగుల ఫొటో కనిపిస్తుంది. దాని పక్కనే అన్ని రకాల దినపత్రికలు అమర్చిన ఓ స్టాండ్… Read More
మీది ఏపీయే.. మాది ఏపీయే : బర్త్డే వేడుకకు పిలిచి.. ఏంబీఏ విద్యార్థినిపై రేప్బెంగళూరు : పుట్టినరోజు వేడుకలకు మిత్రుడు ఆహ్వానించడంతో అతడి గదికి వెళ్లిన 24 ఏళ్ల యువతి అత్యాచారానికి గురైంది. తన మిత్రుడి రూమ్మేట్ ఈ దారుణానికి ఒడిగ… Read More
సీఎం మీద కేసు పెట్టిన మాజీ సీఎం, ఆపరేషన్ కమల, ఆడియో టేపులు నకిలి, న్యాయ నిపుణులు!బెంగళూరు: ఆపరేషన్ కమలలో భాగంగా విడుదలైన ఆడియో టేప్ ల గురించి కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆడియో టేప్ ల విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి హె… Read More
మద్యాన్ని తెగ పీల్చేసిన గ్రామీణ వాసులు..! పంచాయతీ ఎన్నికలా..! మజాకా..!!హైదరాబాద్ : మద్యం ఏరులై పారుతోంది.. అంటే ఏంటో కాదు.. తెగ తాగారు అని అర్థం. పంచాయితీ ఎన్నికల సందర్బంగా పల్లె వాసులు చేసిన పని ఇదే..! మద్యాన్ని త… Read More
0 comments:
Post a Comment