Wednesday, January 8, 2020

వైఎస్ జగన్ మంత్రివర్గం ఎందుకు, విశాఖపై విజయసాయిరెడ్డి కామెంట్లపై సీపీఐ రామకృష్ణ

ఏపీ మంత్రులపై సీపీఐ రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖపట్టణం గురించి ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతుంటే మంత్రివర్గం ఎందుకు, మంత్రులు ఎందుకు అని ప్రశ్నించారు. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం సిగ్గుతో తలదించుకోవాలని హాట్ కామెంట్స్ చేశారు. అమరావతి రాజధాని మార్చాలనే నిర్ణయం తీసుకుంటే సీఎం జగన్ ప్రభుత్వం పతనం ప్రారంభైనట్టేనని సీపీఐ రామకృష్ణ విమర్శించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36Cthb4

Related Posts:

0 comments:

Post a Comment