బెంగళూరు: తాగుబోతులకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇవ్వడానికి సిద్దం అయ్యిందని సమాచారం. ఇక ముందు నేరుగా బార్ కు వెళ్లి డబ్బులు ఇచ్చి మద్యం సేవించడానికి అవకాశం లేకుండా పోతుంది. జోబులో డబ్బుతో పాటు ఆధార్ కార్డు పెట్టుకుని వెళ్లి బార్ లో ఇచ్చి మద్యం సేవించాలి. మద్యం కొనుగోలు చెయ్యాలంటే కచ్చితంగా ఆధార్ కార్డు కావాలనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZLuvkp
Saturday, August 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment