కంచె చేను మేసిన చందంగా ఉంది నగరంలోని మెప్మా అధికారుల పరిస్థితి. వరంగల్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా అధికారులు పేద మహిళలకు ఆసరాగా ఉండాల్సింది పోయి వారి పేరుతోనే అవినీతికి పాల్పడ్డారు. నకిలీ మహిళా సంఘాలు ఏర్పాటు చేసి ఏకంగా 70 కోట్ల రూపాయల స్కామ్ చేశారు. వందల నకిలీ గ్రూపులతో, నిరుపేద మహిళల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U0a1Ox
Sunday, February 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment