Sunday, February 24, 2019

కశ్మీర్ కోసమే యుద్ధం.. కశ్మీరీలపై కాదు: రాజస్థాన్‌లో ప్రధాని మోడీ

టోంక్ : దేశం పోరాటం కశ్మీర్ పై కానీ కశ్మీరీలపై కాదన్నారు ప్రధాని నరేంద్రమోడీ. రాజస్థాన్‌లోని టోంక్‌లో ఓ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. పుల్వామా ఉగ్రదాడుల తర్వాత కశ్మీరీలపై దాడులను ఆయన ఖండించారు. అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళి అర్పించిన ప్రధాని నరేంద్రమోడీ... ఉగ్రవాదంపై పోరాడేందుకు కశ్మీరీ యువతను తయారు చేయాలని వ్యాఖ్యానించారు. అదే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BLxBY3

Related Posts:

0 comments:

Post a Comment