అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసు విషయంలో ఎన్ఐఏ, సిట్ మధ్య కూడా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) పోలీసుల పైన ఎన్ఐఏ (జాతీయ దర్యాఫ్తు సంస్థ) అధికారులు గురువారం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FAka0T
జగన్ కేసులో పోలీసులు సహకరించట్లేదు: ఎన్ఐఏ, ఏపీ పోలీసుల విస్మయం
Related Posts:
లభించని హామీ : కలిసి పని చేయండి : కోట్ల వచ్చేనా..కెఇ కి ప్రాధాన్యత దక్కేనా..!కర్నూలు జిల్లా సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టిడిపిలో చేరటం పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయన రెండు రోజులుగా తాను జిల్లాలో ఇరిగేషన్ … Read More
లింకింగ్ కు లంకె పెట్టిన సుప్రీంకోర్టు.. పాన్, ఆధార్ అనుసంధానం తప్పనిసరి..!ఢిల్లీ : ఐటీ రిటర్న్స్ దాఖలు విషయంలో పాన్ కార్డు, ఆధార్ కార్డు లింకింగ్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 139AA ను స… Read More
ఒక్క రూపాయి కోసం రేవంత్ రెడ్డి పోరాటం?.. అరెస్ట్ కేసులో ట్విస్ట్.. ఏమిటా కథ?హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన అప్పట్లో వివాదస్పదమైంది. ఆ ఘటనల… Read More
40 ప్రశ్నలు..! ఐదున్నర గంటల విచారణ..! రాబర్ట్ వాద్రా పై ప్రశ్నల వర్షం కురిపించిన ఈడి..!!ఢిల్లీ: ఈడీ అధికారులు ఐదున్నర గంటల పాటు వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను ప్రశ్నించారు. మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఆయన ఈడీ కార్యాలయానికి భార్య ప్రియా… Read More
దౌత్యం ఫలించేనా: త్రిమూర్తులుతో భేటీ వెనుక : ఆమంచి అడుగు అటేనా..!చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజకీయ అడుగుల పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. టిడిపి తో బంధం తెం చుకొని వైసిపి వైపు అడుగులు వేయాలని ఆమంచి భావిం… Read More
0 comments:
Post a Comment