హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన అప్పట్లో వివాదస్పదమైంది. ఆ ఘటనలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. స్వయంగా డీజీపీ హాజరుకావాలంటూ ఆదేశించింది. తాజాగా బుధవారం నాడు జరిగిన విచారణ సందర్భంగా.. రేవంత్ రెడ్డిని అక్రమంగా నిర్భందించలేదని వాదించారు అడ్వకేట్ జనరల్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SE6vfv
ఒక్క రూపాయి కోసం రేవంత్ రెడ్డి పోరాటం?.. అరెస్ట్ కేసులో ట్విస్ట్.. ఏమిటా కథ?
Related Posts:
కుంభమేళాపై మోదీ కీలక వ్యాఖ్యలు... ఇక ప్రతీకాత్మకంగానే జరపాలని విజ్ఞప్తి... గడువుకు ముందే ముగిస్తారా?దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కుంభమేళాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక కుంభమేళా కేవలం ప్రతీకాత… Read More
తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. దేశవ్యాప్తంగా 2,34,692 కొత్త కేసులు...తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. వరుసగా రెండు రోజులు 3వేల మార్క్ దాటిన కేసులు... శుక్రవారం (ఏప్రిల్ 16) రికార్డు స్థాయిలో 4వేల మార్క్ని … Read More
విజయవాడలో రేపు బిజినెస్ లాక్డౌన్- వచ్చే వారం నుంచి వీకెండ్ బంద్ఏపీలో కరోనా కల్లోలం రేపుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు లెక్కకుమిక్కిలిగా పెరుగుతున్నాయి. ఈ ప్రభావం వ్యాపార రాజధాని అయిన విజయవాడపైనా కని… Read More
తిరుపతికి భారీగా నకిలీ ఓటర్లు-పట్టుకున్న టీడీపీ, బీజేపీ నేతలు-ఈసీ వైఫల్యంపైతిరుపతి ఉపఎన్నికలో పోలింగ్ శాతం కీలకంగా మారిన నేపథ్యంలో నకిలీ ఓటర్ల బెడద ఎక్కువవుతోంది. నిన్నటి నుంచి తిరుపతిలో ఓటేసేందుకు చుట్టు పక్కల జిల్లాల నుంచి… Read More
ఐదో విడత పోలింగ్లోనూ హింస... బెంగాల్లో రాళ్లు రువ్వుకున్న టీఎంసీ-బీజేపీ కార్యకర్తలు...పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఐదో విడత ఎన్నికల్లోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం(ఏప్రిల్ 17) ఐదో విడత పోలింగ్ సందర్భంగా నార్త్ 24 పరగణ… Read More
0 comments:
Post a Comment