ఢిల్లీ : ఐటీ రిటర్న్స్ దాఖలు విషయంలో పాన్ కార్డు, ఆధార్ కార్డు లింకింగ్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 139AA ను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ లేకుండానే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయొచ్చని ఢిల్లీ హైకోర్టు అనుమతిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Sx67za
లింకింగ్ కు లంకె పెట్టిన సుప్రీంకోర్టు.. పాన్, ఆధార్ అనుసంధానం తప్పనిసరి..!
Related Posts:
'హైకోర్టు సాక్షిగా బయటపడిన దొంగతనం': వైసీపీకి 2014 కంటే తక్కువ సీట్లు వస్తాయా?అమరావతి: డేటా చోరీ పైన ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వంపై సోమవారం నిప్పులు చెరిగారు… Read More
ఎంతమంది టెర్రరిస్ట్లు చనిపోయారో లెక్కించం, ఇమ్రాన్ ఖాన్ ఎందుకు స్పందించాడు: ఎయిర్ చీఫ్న్యూఢిల్లీ: పుల్వామా దాడి అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ భూభాగంలోకి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్ - పాక్ల మధ్య … Read More
అభినందన్కు మళ్లీ ఫైటర్ జెట్ పైలట్ బాధ్యతలు అప్పగిస్తారా అంటే?న్యూఢిల్లీ: ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా సోమవారం అన్నారు. ఆయన కోయంబత్తూరులో… Read More
డెకాయ్ ఆపరేషన్: పాక్ ను దెబ్బకొట్టిన వైమానిక దళం.. సరికొత్త వ్యూహాన్ని అనుసరించిన వైనంశ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖకు అవతల, పాకిస్థాన్ భూభాగంలో ఉన్నపై ఉన్న బాలాకోట్లో సమీపంలోని జైషె మహమ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై కిందటి నెల… Read More
ఆ కూతకు 50 ఏళ్లు.. నిర్విరామంగా సేవలు.. శభాష్ రాజధానికోల్కతా : భారతీయ రైల్వేకు సరికొత్త నిర్వచనం చెప్పిన రాజధాని ఎక్స్ప్రెస్ హాఫ్ సెంచరీ కొట్టింది. 49 ఏళ్లు పూర్తి చేసుకుని 50వ ఏట అడుగుపెట్టింది. 1969ల… Read More
0 comments:
Post a Comment