కర్నూలు జిల్లా సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టిడిపిలో చేరటం పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయన రెండు రోజులుగా తాను జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు..అభివృద్ది పనుల మీదే ముఖ్యమంత్రిని కలిసానని చెబుతున్నా రు. ఇదే సమయంలో సీయంతో కెఇ సోదరులు భేటీ అయ్యారు. కోట్ల కు ఇచ్చే సీట్ల మీద..కెఇ సోదరులకు సీట్ల మీద సీయం నుండి స్పష్టత రాలేదని సమాచారం.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MUIcVg
Thursday, February 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment