కర్నూలు జిల్లా సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టిడిపిలో చేరటం పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయన రెండు రోజులుగా తాను జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు..అభివృద్ది పనుల మీదే ముఖ్యమంత్రిని కలిసానని చెబుతున్నా రు. ఇదే సమయంలో సీయంతో కెఇ సోదరులు భేటీ అయ్యారు. కోట్ల కు ఇచ్చే సీట్ల మీద..కెఇ సోదరులకు సీట్ల మీద సీయం నుండి స్పష్టత రాలేదని సమాచారం.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MUIcVg
లభించని హామీ : కలిసి పని చేయండి : కోట్ల వచ్చేనా..కెఇ కి ప్రాధాన్యత దక్కేనా..!
Related Posts:
కెనడాలో ఘనంగా తెలంగాణ బతుకమ్మ సంబరాలుటొరంటో: తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) ఆధ్వర్యంలో కెనడాలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. టీడీఎఫ్ కెనడా సాంస్కృతిక విభాగమైన ‘తంగేడు' ఆధ్వర్యంలో కెన… Read More
హుజూర్నగర్లో ఉత్తమ్ ఇంటికే, ఉట్టి మాటలు ప్రజలు నమ్మరన్న మంత్రి సత్యవతి, ఎంపీ కవితహుజూర్నగర్లో గులాబీ గుబాళించడం ఖాయమని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గానికి ఉత్తమ్కుమార్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. ఉ… Read More
ఆర్టీసీ సమ్మె కేసు 10వ తేదీకి వాయిదా: వాస్తవ పరిస్థితి కోరిన హైకోర్టు: ఇక ప్రభుత్వం చేతిలో నిర్ణయం..తెలంగాణ ఆర్టీసీ సమ్మె వ్యవహారం పైన హైకోర్టులో వాదనలు ముగిసాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిని ఓయూ విద్యార్థి… Read More
వినూత్న నిరసన: మహిళల వేషాధారణలో బతుకమ్మ ఆడిన ఆర్టీసీ కార్మికులుహైదరాబాద్/కరీంనగర్: ఆర్టీసీ సమ్మె చేస్తున్న నేపథ్యంలో హుస్నాబాద్ బస్ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు వినూత్న రీతిలో ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు.… Read More
ఇక మెహబూబా వంతు.. అధినేతతో పది మంది సభ్యుల భేటీ, స్థానిక సమరంపై డిస్కస్..జమ్ముకశ్మీర్ విభజన తర్వాత రాజకీయ నేతలను గృహ నిర్భందించిన సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల నగారా … Read More
0 comments:
Post a Comment