Friday, January 18, 2019

బెంగాల్‌లో దారుణం: తల్లి చూస్తుండగా మూడేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుతపులి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. అలీవూర్‌దవార్ జిల్లాలోని లేబర్ లైన్‌లో మంగళవారం రాత్రి ఓ చిరుతపులి ఓ ఇంట్లోకి ప్రవేశించి, తల్లి దగ్గర ఉన్న చిన్నారిని లాక్కెళ్లింది. ఆ చిన్నారి మృతదేహం భాగాలు మూడు కిలో మీటర్ల దూరంలో కనిపించాయి. ఈ ప్రాంతం కోల్‌కతాకు 683 కిలో మీటర్ల దూరంలో ఉంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FJqCll

Related Posts:

0 comments:

Post a Comment