గుంటూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం గుంటూరులోని ఎల్ఈఎం పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన జనసేన శంఖారావంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ విషయంలో కలిసి పని చేద్దామని అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సూచించారు. తొలుత ఆయన గుంటూరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం భారీ ర్యాలీగా, సభా ప్రాంగణానికి వచ్చారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sRHH56
కలిసివెళ్దాం రండి: జగన్-బాబులకు పవన్ కళ్యాణ్ కొత్త ఆఫర్, నాదెండ్ల-తోట పోటీ ఎక్కడి నుండి అంటే?
Related Posts:
31 మంది వైద్యులకు కరోనా.!తెలంగాణలో ఉలిక్కిపడ్డ యంత్రాంగం.!హైదరాబాద్ : కరోనా వైరస్ క్టిష్ట సమయంలో ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్న డాక్టర్లు చివరికి వారి ప్రాణాలనే ప్రమాదకర పరిస్ధితుల్లోకి నెట్టేసుకుంటున్నార… Read More
కాంగ్రెస్కు బిగ్ షాక్.. తేరుకోకముందే మరో బాంబు పేల్చిన బీజేపీ నేత..రాజ్యసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు ఇదో బిగ్ షాక్. గుజరాత్లోని ఆ పార్టీకి చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాజాగా రాజీనామా చేశారు. కర్జన్ అసెంబ్ల… Read More
షాకింగ్:అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను వేశ్యగా చిత్రీకరించి..ఆన్లైన్లో ఫొటోలు, ఫోన్ నంబర్.మన జీవితాల్లో సోషల్ మీడియా భాగం అవుతున్నకొద్దీ.. దాన్నే అడ్డంపెట్టుకుని దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు. ఆన్ లైన్ వేదికగా గడిచిన ఐదేళ్లలో ఆర్థిక నేరా… Read More
జగన్కూ ట్రంప్ పరిస్థితి.. త్వరలో బంకర్లోకే... టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..ప్రజావ్యతిరేక విధానాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను చిన్నాభిన్నం చేశారని టీడీసీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ విమర్శించారు. నేర చర… Read More
నా హత్యకు రూ. కోటి డీల్: భూమా అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలనం, పోలీసుల వల్లే..అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపడానికి భూమా అఖ… Read More
0 comments:
Post a Comment