Thursday, June 4, 2020

31 మంది వైద్యులకు కరోనా.!తెలంగాణలో ఉలిక్కిపడ్డ యంత్రాంగం.!

హైదరాబాద్ : కరోనా వైరస్ క్టిష్ట సమయంలో ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్న డాక్టర్లు చివరికి వారి ప్రాణాలనే ప్రమాదకర పరిస్ధితుల్లోకి నెట్టేసుకుంటున్నారు. కరోనా వైరస్ సోకిన రోగులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు కూడా కరోనా వైరస్ బారిన పడిపోతున్నారు. వైద్య వృత్తికి న్యాయం చేయాలనే కృతనిశ్చయంతో కొంత మంది వైద్యులు రోగులకు అందిస్తున్నసేవలు వారికే శరాగాతంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MuH7nu

Related Posts:

0 comments:

Post a Comment