అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పసుపు - కుంకుమ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును టార్గెట్గా చేసుకొని తీసుకున్న నిర్ణయమా? అంటే అవుననే అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. చంద్రబాబు తెలంగాణలో పోటీ చేసి, ప్రచారం చేశారని, తాము కూడా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MzLFrW
రిటర్న్ గిఫ్ట్ ఎఫెక్ట్: పసుపు-కుంకుమ మహిళలపై ప్రేమతో కాదా, కేసీఆర్పై కోపంతోనా?
Related Posts:
స్టార్ హోటల్లో హై ఫ్రొఫైల్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు: నటి, మోడల్ అరెస్ట్, బాధిత యువతులకు విముక్తిముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ స్టార్ హోటల్లో గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్న హైఫొఫైల్ సెక్స్ రాకెట్ను పోలీసులు రట్టు చేశారు. ఓ సినీనటి, మ… Read More
మా వాళ్లమీద చెయ్యేస్తే చీరేస్తా.. గొడవలకు రెడీగా ఉన్నా: వైసీపీకి పవన్ కల్యాణ్ వార్నింగ్అయినదానికి, కానిదానికి జనసేన పార్టీ కార్యకర్తల్ని, అభిమానుల్ని ఇబ్బందులకు గురిచేస్తూ, తప్పుడు కేసులు బనాయిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వైసీపీ ప్రభుత్వ… Read More
ఓరుగల్లులో రెచ్చిపోయిన ప్రేమోన్మాది, యువతి గొంతుకోసిన లవర్, అనుమానంతోనే..వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం జరిగింది. హన్మకొండలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేయసిపై అనుమానం పెంచుకొని.. చివరికి కడతేర్చాడు. రాంనగర్లో జరిగిన… Read More
జనవరి 22న నిర్భయ నిందితులను ఉరితీసేది ఇతనే..!న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఉరిశిక్ష పడ్డ నిందితులను ఉరి తీసేందుకు తీహార జైలు అధికారులు పవన్ జల్లాద్ అనే తలారిని ఎంపిక చేశారు. శుక్రవారం రోజున ఆయన మీరట్… Read More
యూపీఎస్సీలో ఉద్యోగాలు: ఎన్ఫోర్స్మెంట్/అకౌంట్ ఆఫీసర్ పోస్టుల అప్లయ్ చేయండియూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తాజాగా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్/అకౌం… Read More
0 comments:
Post a Comment