అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పసుపు - కుంకుమ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును టార్గెట్గా చేసుకొని తీసుకున్న నిర్ణయమా? అంటే అవుననే అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. చంద్రబాబు తెలంగాణలో పోటీ చేసి, ప్రచారం చేశారని, తాము కూడా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MzLFrW
రిటర్న్ గిఫ్ట్ ఎఫెక్ట్: పసుపు-కుంకుమ మహిళలపై ప్రేమతో కాదా, కేసీఆర్పై కోపంతోనా?
Related Posts:
Nandigram: మమతాకు బిగ్ షాక్..సువేందు లీడ్: పంతానికి పోయి: పార్టీ ఆధిక్యతలో ఉన్నాకోల్కత: పశ్చిమ బెంగాల్లో హాట్ సీట్గా మారిన అసెంబ్లీ నియోజకవర్గం- నందిగ్రామ్. స్టార్ వార్స్గా నిలిచిన స్థానం ఇది. తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమ… Read More
assembly election 2021 results-పుదుచ్చేరిలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీపుదుచ్చేరి అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కూటమితో, బీజేపీ-ఎన్నార్ కాంగ్రెస్ కూటమి హోరాహోరీ తలపడుతోంది. ఉదయం కౌంటంగ్ మొదలైనప్ప… Read More
కరోనా ఉప్పెన: అదే తీవ్రత..అవే మరణాలు: మళ్లీ నాలుగు లక్షలకు: అదొక్కటే బిగ్ రిలీఫ్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో ఏ మాత్రం మార్పు ఉండట్లేదు. రోజువారీ కేసుల్లో అదే జోరు, హోరు నెలకొంది. కనీవినీ ఎరుగని రీతి… Read More
అస్సాంలో కొనసాగుతున్న కౌంటింగ్, ఫలితాల్లో బీజేపీ కూటమి ముందంజ ,కాంగ్రెస్ కూటమిలో టెన్షన్ !!2021 అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో మూడు దశల పోలింగ్ కు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతుంది. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రిపున… Read More
Tamil Nadu assembly election 2021 results: స్టాలిన్ ఆధిక్యం, కమల్ వెనుకంజతమిళనాడు అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో సూర్యోదయం కొనసాగుతోంది. పదేళ్ల విరామం తర్వాత తమిళ రాజకీయాల్లో డీఎంకే పూర్తిగా ప్రభావం చూపుతోంది. ఈసారి అస… Read More
0 comments:
Post a Comment