ప్రజావ్యతిరేక విధానాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను చిన్నాభిన్నం చేశారని టీడీసీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ విమర్శించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తి రాష్ట్రాన్ని ఏలితే ఎంత నష్టం జరుగుతుందో చెప్పడానికి జగన్ ఏడాది పాలనే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. ఓవైపు ప్రభుత్వ తప్పిదాలను కోర్టులు తప్పు పడుతుంటే.. వాటిని కప్పి పుచ్చుకునేందుకు ప్రజల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XXlyBm
జగన్కూ ట్రంప్ పరిస్థితి.. త్వరలో బంకర్లోకే... టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..
Related Posts:
మాగుంట చూపు వైసిపి వైపు..! తన వర్గంతో ప్రత్యేక సమావేశం : సీయంఓ నుండి కాల్..!ప్రకాశం జిల్లాలో మరో కీలక నేత టిడిపిని వీడుతున్నారా..ఇదే చర్చ ఇప్పుడు టిడిపిలో కలకలం సృష్టిస్తోంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టిడిపిని … Read More
వీకెండ్ స్పెషల్ : ఛలో ఆక్సిజన్ పార్క్.. కండ్లకోయహైదరాబాద్ : కండ్లకోయ 'ఆక్సిజన్ పార్క్'. ప్రేమికుల రోజుతో ఒక్కసారిగా ఫేమస్ అయిన పేరు. ప్రేమజంటకు భజరంగ్ దళ్ కార్యకర్తలు పెళ్లి చేసిన ప్రదేశం. హైదరాబాద్… Read More
పుల్వామా దాడులు: ఆ దేశ తరహా దాడులు జరుగుతాయని ముందే హెచ్చరించిన ఇంటెలిజెన్స్జమ్ముకశ్మీర్లో అతిపెద్ద ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 44 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ దాడికి తెగబడింది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ. దాడ… Read More
మోడీ ముందు రెండే మార్గాలు: ఉగ్రదాడులను ఎలా తిప్పి కొడుతారు..?పుల్వామాలోని అవంతిపురాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. జమ్మూకశ్మీర్ చరిత్రలోనే భద్రతా బలగాలపై ఇల… Read More
ప్రధాని రేసులో చంద్రబాబూ ఉన్నారు : కేసీఆర్ తో మాట్లాడా: మమతా కీలక వ్యాఖ్యలు..మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ను కలిసిన మమతా..జాతీయ స్థాయ రాజకీయాల పై స్పందించారు. తాను ప్రదాని పదవిని … Read More
0 comments:
Post a Comment