ప్రజావ్యతిరేక విధానాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను చిన్నాభిన్నం చేశారని టీడీసీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ విమర్శించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తి రాష్ట్రాన్ని ఏలితే ఎంత నష్టం జరుగుతుందో చెప్పడానికి జగన్ ఏడాది పాలనే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. ఓవైపు ప్రభుత్వ తప్పిదాలను కోర్టులు తప్పు పడుతుంటే.. వాటిని కప్పి పుచ్చుకునేందుకు ప్రజల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XXlyBm
Thursday, June 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment