అమరావతి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనయుడు కేటీ రామారావు బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, కాంగ్రెస్ నేత తులసి రెడ్డి భిన్నంగా స్పందించారు. వైసీపీకి నష్టం చేసేందుకే కేసీఆర్.. జగన్తో చేతులు కలిపి ఉంటారని కొత్త అనుమానాలు లేవనెత్తారు. అందుకు కారణం కూడా చెప్పారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MdsILs
పాత కక్ష-కొత్త ట్విస్ట్: 'సెల్ఫ్గోల్, ఏపీలో వైసీపీని ఫినిష్ చేసేందుకే జగన్తో కేసీఆర్ చేయి కలిపారా
Related Posts:
గంభీర్కు ఒమర్ అబ్దుల్లా కౌంటర్: ఐపీఎల్పై ట్వీట్లు చేయి.... జమ్మూకశ్మీర్ గురించి కాదుఢిల్లీ: జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇటీవలే బీజేపీలో చేరిన క్రికెటర్ గౌతం గంభీర్ల మధ్య ట్విటర్ వేదికగా యుద్ధం జరుగుతోంది. జమ్ముకశ్మీర… Read More
50 శాతం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కిస్తే ఇంతే సంగతులు ...ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టు 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్ లను లెక్కిస్తే ఫలితాలు రావాడానికి కనీసం ఆరు రోజులు పడుతుందని తేల్చి చెప్పింది ఎన్నికల కమ… Read More
స్టూడియోల చుట్టూ తిరగమే ఆమె పని..పద్దతి లేదు : చెవిరెడ్డి ఓ రౌడీ : నగరి లో చంద్రబాబు..!టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రగిరి..నగరి సభల్లో పాల్గొన్నారు. తన సహజ ధోరణిలో జగన్..కేసీఆర్..మోదీ పై విరుచుకుప… Read More
రెండు స్థానాల్లో అగ్రనేతలు ఎందుకు పోటీచేస్తున్నారు..? వచ్చేదేంటి... పోయేదేంటి..?దేశంలో ఎలక్షన్ ఫీవర్ పీక్ స్టేజెస్కు చేరుకుంటోంది. ఇక ఇప్పటికే అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఏయే నియోజకవర్గం నుంచి ఎవరు పోటీచేయాలో అన్నదానిపై క్… Read More
కేంద్రమే రాష్ట్రానికి బాకీ : సీఎం కేసీఆర్వరంగల్ కేంద్రంగా తెలంగాణ సీఎమ్ కేసిఆర్ మరోసారి బీజేపీ,కాంగ్రెస్ లపై విరుచుకుపడ్డారు. 70 సంవత్సరాల పరిపాలనలో దేశాన్ని ఆధోగతి చేసిన పార్టీలు ఘనత రెండు ప… Read More
0 comments:
Post a Comment