ఢిల్లీ : శబరిమల అంశంపై ప్రధాని మోడీ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా అయ్యప్ప ఆలయంలోకి మహిళలు ప్రవేశించిన తరుణంలో మొదటిసారిగా మాట్లాడిన మోడీ కేరళ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శబరిమల ఆలయం విషయంలో కేరళ సర్కార్ వ్యవహరించిన తీరు సరికాదని మండిపడ్డారు. చరిత్రలోనే అత్యంత హేయనీయమైన చర్యగా అభివర్ణించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2stIglj
శబరిమలపై మొదటిసారి స్పందించిన మోడీ... కాంగ్రెస్ - లెఫ్ట్కు తేడా లేదని ధ్వజం
Related Posts:
గన్నవరం బాధ్యతలు అవినాశ్ కు: పట్టుబట్టిన కార్యకర్తలు: వేచి చూసే ధోరణిలో చంద్రబాబు..!గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ వీడినట్లుగా టీడీపీ నేతలు అంచనాకు వచ్చేసారు. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలు కేశినేని నాని… Read More
మిలియన్ మార్చ్కు ముందే పరిష్కారం చేయాలి ... లేదంటే పతనమే : లక్ష్మణ్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెను కార్మికులు చేపట్టిన మిలియన్ మార్చ్, సాగరహారం కార్యక్రమాలు నిర్వహించక ముందే ప్రభుత్వం పరిష్కారం చేయాలని బీజేపీ రాష్… Read More
ఏపీ ప్రభుత్వానికి గ్రేట్ రిలీఫ్: పోలవరం హైడల్ ప్రాజెక్టు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: నవయుగకు ఎదురుదెబ్బపోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేసారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వానికి గ్రేట్ రిలీఫ్. పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు నుండి తమను తప్పించటం… Read More
డ్రాగన్ జోన్ : జమ్మూకశ్మీర్ను యూటీగా చేయడంపై విషం చిమ్మిన చైనాబీజింగ్ : గురువారం నుంచి జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఆవిర్భవించింది. అయితే దీనిపై ముందునుంచి విషం కక్కుతున్న పాకిస్తాన్కు అండగా నిలిచింది డ్రా… Read More
పక్కింటి కుర్రాడు యమ డేంజర్.. 10 లక్షల కోసం.. హయత్నగర్ తల్లి హత్య కేసులో మరో ట్విస్ట్హైదరాబాద్ : హయత్నగర్ పరిధిలో జరిగిన కన్నతల్లి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. కన్నకూతురు అత్యంత దారుణంగా చంపిన ఘటన రాష్ట్ర వ్యాప… Read More
0 comments:
Post a Comment