అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల టీడీపీ, వైసీపీ నేతలకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై విశాఖపట్నం పాడేరు సభలో కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత సాయంత్రం టీజీ.. తిరిగి మీడియా ముందుకు వచ్చారు. పవన్ ఆవేశం తగ్గించుకోవాలని సూచించారు. దీనిపై పవన్ రెండు రోజుల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2S75L22
ఆవేశం ఎందుకు వస్తుందంటే, అలా చేస్తే మీవాళ్ల నాకు ఓటేయరు: పవన్ కళ్యాణ్, గాజువాక నుంచి పోటీపై
Related Posts:
అమెరికాలో తగ్గిన సగటు ఆయుర్ధాయం... రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత భారీ స్థాయిలో ఇదే తొలిసారి...అమెరికాలో సగటు మనిషి ఆయుర్దాయం 2020లో ఏడాదిన్నర మేర తగ్గినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) వెల్లడించింది. కరోనా వైరసే దీనికి… Read More
Transgender Clinics : దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ట్రాన్స్జెండర్ క్లినిక్స్దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ట్రాన్స్జెండర్ క్లినిక్లు ఏర్పాటయ్యాయి. నగరంలోని నారాయణగూడలో ఈ ఏడాది జనవరి 29న తొలి క్లినిక్ ఏర్పాటవగా జులై 1… Read More
పోడు యాత్రకు సిద్ధమవుతున్న వైఎస్ షర్మిల... ఈ నెల 22న ములుగు జిల్లాలో...వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈనెల 22న ములుగు జిల్లాలో పర్యటించనున్నారు.గిరిజనుల పోడు సమస్య పరిష్కారానికి జిల్లా నుంచి పోడు యాత్రకు ఆమె శ్ర… Read More
తెలంగాణ ప్రభుత్వం కూడా ఫోన్లు ట్యాప్ చేస్తోంది... సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలుపెగాసస్ స్పై వేర్తో దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులపై నిఘా పెట్టారన్న కథనాలు దేశంలో కలకలం రేపుతున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,ఎన్నికల వ్య… Read More
Jammu Kashmir : పోలీస్ కానిస్టేబుల్ భార్య,కూతురిపై ఉగ్రవాదుల కాల్పులు...జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉన్న కొకాగండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మంగళవారం(జులై 20) సాయంత్రం ఓ పోలీస్ అధికారి ఇంట్లోకి చొరబడ్డ ఉగ… Read More
0 comments:
Post a Comment