Saturday, March 21, 2020

భూమా సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర..50 లక్షలు డీల్..ఎవరు చంపాలనుకున్నారు..?

ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న కర్నూలు జిల్లాలో మరోసారి అలజడి సృష్టించే ప్రయత్నం జరుగుతోందా..? దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆప్తమిత్రుడు టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని హతమార్చేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించారా.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఆళ్లగడ్డ నంద్యాలలో మంచి పట్టున్న నేతగా గుర్తింపు పొందిన ఏవీ సుబ్బారెడ్డి హత్య కుట్రను కడప పోలీసులు భగ్నం చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bk8TO7

Related Posts:

0 comments:

Post a Comment