ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న కర్నూలు జిల్లాలో మరోసారి అలజడి సృష్టించే ప్రయత్నం జరుగుతోందా..? దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆప్తమిత్రుడు టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని హతమార్చేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించారా.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఆళ్లగడ్డ నంద్యాలలో మంచి పట్టున్న నేతగా గుర్తింపు పొందిన ఏవీ సుబ్బారెడ్డి హత్య కుట్రను కడప పోలీసులు భగ్నం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bk8TO7
భూమా సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర..50 లక్షలు డీల్..ఎవరు చంపాలనుకున్నారు..?
Related Posts:
ఎస్వీబీసీ ఛైర్మన్ గా కమెడియన్ పృధ్వీ రూపాయి కూడా తీసుకోలేదా ? అంతా రీయింబర్స్ మెంటేనా !ఎస్వీబీసీ ఛైర్మన్ గా పనిచేసిన అరునెలల కాలంలో రూపాయి కూడా వ్యక్తిగత ఖర్చులకు తీసుకోలేదంటూ ఈ మధ్య కమెడియన్ పృధ్వీ చేస్తున్న వాదనలో నిజమెంత ? ఎస్వీబీసీ ఖ… Read More
ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు: కర్నూలులో మరో కరోనా కేసుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కరోనావైరస్(కొవిడ్-19) అనుమానిత కేసు నమోదైంది. ఇప్పటికే నెల్లూరులో ఓ కరోనా పాజిటివ్ కేసు నమోదవగా.. తాజాగా కర్నూలు … Read More
కవితకు బర్త్ డే గిఫ్ట్ లేనట్టేనా ? కవిత పొలిటికల్ రీ ఎంట్రీ పై డైలమా !!తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు రేపు .. బిడ్డకు బర్త్ డే గిఫ్ట్ గా రాజ్య సభ సీటు ఇస్తారని కవిత అభిమానులు భావించినా సీఎం … Read More
ఏంటీ అరాచకం.. ఇంత హింసా.. అలాంటి ఒక్క అధికారి ఉన్నా పరిస్థితి మరోలా ఉండేది : పవన్ కల్యాణ్ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ,జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్న… Read More
73కు చేరిన కరోనా కేసులు.. దేశమంతటా ప్రభావం.. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోన్న మరణాలుకరోనా మహమ్మారి కాటుకు ప్రపంచ వ్యాప్తంగా చనిపోయినవారి సంఖ్య 4,640కు పెరిగింది. మన దేశంలోనూ వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. గురువారం నాటికి మన దగ్గర 73 ప… Read More
0 comments:
Post a Comment