ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న కర్నూలు జిల్లాలో మరోసారి అలజడి సృష్టించే ప్రయత్నం జరుగుతోందా..? దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆప్తమిత్రుడు టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని హతమార్చేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించారా.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఆళ్లగడ్డ నంద్యాలలో మంచి పట్టున్న నేతగా గుర్తింపు పొందిన ఏవీ సుబ్బారెడ్డి హత్య కుట్రను కడప పోలీసులు భగ్నం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bk8TO7
భూమా సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర..50 లక్షలు డీల్..ఎవరు చంపాలనుకున్నారు..?
Related Posts:
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు ఊరట: కేంద్రం కీలక నిర్ణయంన్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు కేంద్రం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశంలోని ఆయా రాష్ట్రాల్లో చిక్కుకు… Read More
అందుకే జగన్ అలా చేసారు..! మద్యం రేట్లు పెరగడం వెనక రహస్యాన్ని చెప్పిన రోజా..!!అమరావతి/హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు అమలవుతున్నాయి. దీంతో ఒక్క సారిగా జనజీవన స్రవంతి స్తంభ… Read More
కరోనా ఎఫెక్ట్: 800 ఉద్యోగులను తొలగించిన క్యుర్.ఫిట్, ఆన్ లైన్లో సేవలు..కల్ట్ డాట్ ఫీట్ మాతృసంస్థ క్యూర్ ఫిట్ తన ఉద్యోగులను తొలగించింది. కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల కాస్ట్ కట్ చర్యల చేపట్టింది. దేశవ్యాప్తంగా 800 మంది ఉద్యోగ… Read More
మందుబాబుల్ని చూసి చంద్రబాబు షాక్.. ప్రపంచం చూపు ఏపీ వైపు.. జగన్పై పవన్ కల్యాన్ ఫైర్లాక్డౌన్ ఆంక్షల సడలింపులతో సోమవారం నుంచి దేశమంతటా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అయితే అన్ని రాష్ట్రాల్లోకి.. ఆంధ్రప్రదేశ్ లో … Read More
భారత్ సిద్ధమేనా?: లాక్డౌన్ తర్వాత కరోనా కేసులు విజృంభించొచ్చన్న WHOజెనీవా: ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కట్టడి కోసం భారత్ తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్కు కోవిడ్-19 ప్రత్యేక ప్… Read More
0 comments:
Post a Comment