ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడే వాళ్ళు ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయారు. సోషల్ మీడియా ద్వారా యువతులకు ఉద్యోగాలిస్తామని చెప్పి, యువతులను మోసం చేసి కోట్లకు టోకరా వేసిన కేటుగాడిని పట్టుకోటానికి పోలీసులు యత్నిస్తున్నారు .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xcd4Nd
Saturday, March 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment