Sunday, January 20, 2019

బెంగాళీలో మాట్లాడిన చంద్రబాబు, ఏపీ సీఎం ప్రశ్నకు గట్టిగా జవాబివ్వాలని మమతా బెనర్జీ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తొలుత బెంగాళీలో మాట్లాడి రాష్ట్ర ప్రజలకు (పశ్చిమ బెంగాల్) శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మోడీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ ప్రచార ప్రధానమంత్రే కానీ, పని చేసే ప్రధాని కాదన్నారు. అందుకే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ATP4gx

Related Posts:

0 comments:

Post a Comment