కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తొలుత బెంగాళీలో మాట్లాడి రాష్ట్ర ప్రజలకు (పశ్చిమ బెంగాల్) శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మోడీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ ప్రచార ప్రధానమంత్రే కానీ, పని చేసే ప్రధాని కాదన్నారు. అందుకే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ATP4gx
బెంగాళీలో మాట్లాడిన చంద్రబాబు, ఏపీ సీఎం ప్రశ్నకు గట్టిగా జవాబివ్వాలని మమతా బెనర్జీ
Related Posts:
కర్ణాటక సీఎం యడ్యూరప్పకు ఎదురుదెబ్బ: 15ఏళ్ల నాటి కేసు దర్యాప్తునకు కోర్టు ఆదేశంబెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.15 ఏళ్ల నాటి భూకేటాయింపుకు( భూముల డీనోటిపికేషన్ కేసు) సంబంధించిన కేసులో ఆ… Read More
కరోనాపై కోవాగ్జిన్ సమర్థత 77.8శాతం... మూడో దశ క్లినికల్ ట్రయల్స్లో ఆసక్తికర విషయాలు...భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కరోనాపై 77.8 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. డెల్టా వేరియంట్పై 63.6శాతం … Read More
Telangana : తెలంగాణలో నేడు,రేపు ఓ మోస్తరు వర్షాలు.. రాష్ట్రంలో చల్లబడ్డ వాతావరణంతెలంగాణలోని పలు జిల్లాల్లో శని,ఆదివారాల్లో(జులై 3,4) ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్నిచోట్ల ఉరుములు,మెరుపులు,ఈ… Read More
పోడు వివాదం: అటవీ అధికారులపై తిరగబడ్డ చెంచులు-కిరోసిన్ చల్లిన మహిళ-తీవ్ర ఉద్రిక్తతతెలంగాణలో పోడు భూముల సమస్య ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉంది. ఫలితంగా ఆదివాసీలకు,అటవీ అధికారులకు మధ్య తరచూ గొడవలు తలెత్తుతూనే ఉన్నాయి. పోడు భూములను స్వాధీన… Read More
Raghurama Raju లేఖాస్త్రం: మీ నిర్ణయం ముల్లులా మారింది : వైఎస్ నిర్ణయానికి విరుద్దంగా..అనర్హత..!!ముఖ్యమంత్రి జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ తన లేఖలను కొనసాగిస్తున్నారు. రోజుకో అంశం పైన లేఖ రాస్తున్న రఘురామ ఈ సారి ఏపీలో ఆంగ్ల బోధన గురించి లేఖ రాస… Read More
0 comments:
Post a Comment