ముఖ్యమంత్రి జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ తన లేఖలను కొనసాగిస్తున్నారు. రోజుకో అంశం పైన లేఖ రాస్తున్న రఘురామ ఈ సారి ఏపీలో ఆంగ్ల బోధన గురించి లేఖ రాసారు. అందులో కీలక వ్యాఖ్యలు చేసారు. తెలుగును తొక్కేయాలని తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయంగానో..మరే కారణంతోనూ వ్యతిరేకించటం లేదని..రాజ్యంగ విరుద్దమనే చాలా మంది వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yfGWlZ
Raghurama Raju లేఖాస్త్రం: మీ నిర్ణయం ముల్లులా మారింది : వైఎస్ నిర్ణయానికి విరుద్దంగా..అనర్హత..!!
Related Posts:
కేసీఆర్ పుట్టిన రోజు..! కేటీఆర్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న తలసాని..!!హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు నేతల మద్య చిచ్చు రగిలిస్తోంది. చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు వేడుకలను అత్… Read More
సోషల్ మిడియా వాడకంపై మరిన్ని నిభంధనలు ...సోషల్ మిడియా పోస్టింగ్ నీది..అవి చట్టవిరుద్దమైతే శిక్ష సోషల్ మిడియా సంస్థలది...ఇవి సోషల్ మిడియా లో రాబోతున్న కోంత నిబంధనలు త్వరలో సోషల్ మిడ… Read More
లీడర్ దొంగ : కర్ణాటకలో నేత.. తెలంగాణలో చోరీలుహైదరాబాద్ : దొరికితే దొంగ లేదంటే దొర అన్న చందంగా ఓ యువనేత పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. సొంత రాష్ట్రంలో లీడరులా ఫోజిస్తూ.. పక్క రాష్ట్రంలో దొంగతనాలు … Read More
పాక్పై దాడి చేసేందుకు భారత ఆర్మీకి అన్ని అధికారాలు ఇచ్చాం: జైట్లీఢిల్లీ: గురువారం భారత జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్పై దాడులకు తెగబడ్డ జైషే మహ్మద్ పై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ… Read More
షాకింగ్ ... హెల్మెట్ లేకుండా కార్ డ్రైవింగ్ చేశారని ఫైన్..పోలీసులా మజాకాట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చలాన్లు ఇంటికి వస్తాయని ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఏ రాష్ట్రంలో చూసినా ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయడానికి ట్రాఫిక్ … Read More
0 comments:
Post a Comment