ముఖ్యమంత్రి జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ తన లేఖలను కొనసాగిస్తున్నారు. రోజుకో అంశం పైన లేఖ రాస్తున్న రఘురామ ఈ సారి ఏపీలో ఆంగ్ల బోధన గురించి లేఖ రాసారు. అందులో కీలక వ్యాఖ్యలు చేసారు. తెలుగును తొక్కేయాలని తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయంగానో..మరే కారణంతోనూ వ్యతిరేకించటం లేదని..రాజ్యంగ విరుద్దమనే చాలా మంది వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yfGWlZ
Raghurama Raju లేఖాస్త్రం: మీ నిర్ణయం ముల్లులా మారింది : వైఎస్ నిర్ణయానికి విరుద్దంగా..అనర్హత..!!
Related Posts:
హాయ్ చెప్పి, ఇంటికి పిలిచి, భోజనం పెట్టి .. ఆపై లైంగికదాడిచండీగఢ్ : తెలిసిన వాళ్ల అబ్బాయే కదా అని నమ్మడమే ఆ విద్యార్థిని జీవితం చిదిమివేయడానికి కారణమైంది. మమ్మీ స్నేహితురాలి కొడుకే కదా అని చనువుగా ఉంటే .. జీవ… Read More
ప్రతి రోజు 40 కి.మీ జాతీయ రహాదారుల నిర్మాణం : నితిన్ గడ్కరీరెండవ సారి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం అభివృద్దిపై దృష్టి సారించింది. ఈనేపథ్యంలోనే అధికారిక భాద్యతలు చేపట్టిన తర్వాత రోడ్ల అభివృద్ది పై సమీక్ష… Read More
హలో ఎక్స్యూజ్ మీ.. వైసీపి గెలిచిన దగ్గరనుంచీ ఆవిడ మిస్సింగ్..! కనిపిస్తే చెప్తారా బాబూ..!!అమరావతి/హైదరాబాద్ : తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు అసలు సిసలు వారసురాలిని తానేనంటూ చెప్పుకు తిరుగుతున్న ఆయన సత… Read More
ఉండవల్లి ప్రజావేదికలో రంజాన్ వేడుకలు: కేక్ కట్ చేసిన చంద్రబాబు!అమరావతి: పవిత్ర రంజాన్ పండగ సందర్భంగా ఉండవల్లి ప్రజావేదికలో ఏర్పాటు చేసిన వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన… Read More
కేసీఆర్ వి అన్నీ హత్యా రాజకీయాలే..! నిలువరించి తీరుతామన్న బండి సంజయ్..!!కరీంనగర్/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై కరీంనగర్ బీజేపి ఎంపీ బండి సంజయ్ విరిచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, కే… Read More
0 comments:
Post a Comment