Friday, July 2, 2021

Raghurama Raju లేఖాస్త్రం: మీ నిర్ణయం ముల్లులా మారింది : వైఎస్ నిర్ణయానికి విరుద్దంగా..అనర్హత..!!

ముఖ్యమంత్రి జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ తన లేఖలను కొనసాగిస్తున్నారు. రోజుకో అంశం పైన లేఖ రాస్తున్న రఘురామ ఈ సారి ఏపీలో ఆంగ్ల బోధన గురించి లేఖ రాసారు. అందులో కీలక వ్యాఖ్యలు చేసారు. తెలుగును తొక్కేయాలని తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయంగానో..మరే కారణంతోనూ వ్యతిరేకించటం లేదని..రాజ్యంగ విరుద్దమనే చాలా మంది వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yfGWlZ

Related Posts:

0 comments:

Post a Comment