తెలంగాణలో పోడు భూముల సమస్య ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉంది. ఫలితంగా ఆదివాసీలకు,అటవీ అధికారులకు మధ్య తరచూ గొడవలు తలెత్తుతూనే ఉన్నాయి. పోడు భూములను స్వాధీనం చేసేందుకు అధికారులు యత్నించడం... ఆదివాసీలు తిరగబడటం కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. గతంలో కాగజ్నగర్ సమీపంలోని సార్సాలలో అటవీ అధికారిపై జరిగిన దాడి ఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. తాజాగా నాగర్కర్నూల్ జిల్లాలోనూ చెంచు రైతులు అటవీ అధికారులపై తిరగబడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V4HXyY
Friday, July 2, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment